విమాన ప్రయాణమంటే చిరాకు తెప్పించేలా ప్రయాణికుల వ్యవహారం కొనసాగుతోంది. మొన్న విమానంలో మూత్ర విసర్జన ఘటన మరువకముందే మరో సంఘటన జరిగింది. ఈసారి ఢిల్లీ- హైదరాబాద్ స్పైస్ జెట్ విమానంలో రచ్చ జరిగింది. ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అనుచితంగా ప్రవర్తించిన వారిని కిందకు దించేసి విమానం యథావిధిగా బయల్దేరింది. ఈ సంఘటన జరిగిన రోజే...
అన్ని రాజకీయ బాధ్యతల నుంచి వైదొలుగాలని భావిస్తున్నట్లు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రకటించారు. 80 ఏళ్ల వయసులో అన్ని బాధ్యతలు విరమించుకుని మిగిలిన శేషజీవితంలో రాయడం, చదవడం వంటి పనులతో కాలక్షేపం చేస్తానని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించి సంచలనం రేపారు. ఈ విషయమై ఇటీవల ముంబై పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పినట్లు వివరించారు. ఈ మేరకు సోమవారం భగత్ సింగ్ కోశ్...
సంచలనాలకు మారుపేరుగా నిలిచే ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ఏ శాఖలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా తనదైన ముద్ర వేస్తారు. అందుకే ఆయనపై ప్రజలు పూలవర్షం కురిపిస్తారు. తనదైన చర్యలతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజా రవాణా సంస్థను ప్రగతి పట్టాలెక్కిస్తున్నారు సజ్జనార్. ఆర్టీసీ చైర్మన్ గా నియమితులైన అనంతరం ఆర్టీసీ రూపురేఖలు మారాయి. అటు పాలనపరంగా.. ఇటు ప్రయాణికుల పరంగా ఆర్టీసీని మరి...
సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇటీవలే డీజీపీ ర్యాంకు పొందిన సునీల్ కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మాత్తుగా బదిలీ చేసింది. సీఐడీ అదనపు డీజీగా సంజయ్కి అదనపు బాధ్యతలు అప్పగించింది. సంజయ్ ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ పేరు, సునీల్ కుమార...
ప్రత్యేక అజెండాతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) సరికొత్త రాజకీయం కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన వర్గం సత్తా చాటేలా రాజకీయ ప్రణాళిక రచిస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఇప్పటికైత...
కర్ణాటకలో మంగ్లీ కారుపై దాడి జరిగిందని.. కన్నడ భాష మాట్లాడకపోవడంతో కొందరు దాడికి పాల్పడ్డారనే వార్తలు ఆదివారం గుప్పుమన్నాయి. దానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారాయి. మంగ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారుపై రాళ్ల దాడి చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలన్నీ తప్పుడు కథనాలని మంగ్లీ కొట్టి పారేసింది. అదంతా తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవా...
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని కన్న తల్లి తన ప్రియుడితో కలిసి ముగ్గురు పిల్లల్ని యాదాద్రిలో వదిలేసి వెళ్లిపోయింది. బలవంతంగా అర్ధరాత్రి ఆటోలో తీసుకొచ్చి యాదాద్రి ఆలయం సమీపంలో వదిలేసింది. వారి సొంత తండ్రి గతంలోనే వదిలేసి వెళ్లడం.. ఇప్పుడు తల్లి ప్రియుడితో కలిసి గెంటేయడంతో అభంశుభం తెలియని చిన్నారులు యాదాద్రిలో తీవ్ర చలిలో గజగజ లాడుతూ కనిపించారు. పిల్లలను దయనీయ స్థితిని గుర్తించిన పోలీసులు చ...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఇంట విషాదం నెలకొంది. ఉపాసన నానమ్మ కన్నుమూశారు. తన నానమ్మ తుదిశ్వాస విడిచిన విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన నానమ్మ చివరి వరకూ ఎంతో ప్రేమ, గౌరవంతో నిండిన జీవితాన్ని గడిపారని, జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలో ఆమె ద్వారానే తెలుసుకున్నానన్నారు. ఆమె ప్రేమను ఎప్పటికీ గుర్తించుకునే ఉంటానన్నారు. తన నానమ్మ నుంచి ఎలాంటి అనుభూతులు పొందానో తన పిల్లలకు...
న్యూజిలాండ్ ప్రధానిగా ఉన్న జెసిండా ఆర్డెన్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ తరుణంలో కొత్త ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ బాధ్యతలు స్వీకరించనున్నారు. న్యూజిలాండ్ అధికార లేబర్ పార్టీ ప్రతినిధులు ఆదివారం కొత్త ప్రధానిని ఎన్నుకున్నారు. దీంతో ఆ దేశానికి 41 ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ నిలువనున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ దేశం అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. అంతేకాకుండా నిత్యావసర ధరలు కూడా అధ...
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. లక్నో- కాన్పూర్ హైవేపై వెళ్తున్న ఓ ట్రక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలను ఢీకొంది. అంతేకాకుండా రోడ్డు పక్కనున్నవారిపై కూడా ట్రక్కు దూసుకెళ్లింది. ఆ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసుల...
మెల్బోర్న్ లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో నేడు సంచలనం చోటుచేసుకుంది. పురుషుల సింగిల్స్ లో ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ ఓటమి చవిచూడగా, మహిళల సింగిల్స్ విభాగంలో వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ కూడా అదే బాటలో నడిచింది. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్ లో స్వైటెక్ 4-6, 4-6 తేడాతో ఎలెనా రైబాకినా చేతిలో పరాజయం పాలైంది. ఈ పోరు కేవలం గంటన్నరలో ముగి...
చైనాలో కరోనా మహమ్మారి కొత్త సబ్ వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 విజృంభిస్తోంది. ఇటీవల లాక్ డౌన్ ఎత్తివేయడంతో అత్యధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ రేటు నమోదైందని అధికారులు తెలిపారు. చైనా వ్యాక్సిన్ల పనితీరుపై సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో కరోనా మరణాలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లో చైనాలో 13 మంది కరోనాతో మృత్యువాత పడినట్లు తేలింది. చైనాలో లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం జనవరి 12వ తేది వరక...
టాలీవుడ్ సింగర్ మంగ్లీ కారుపై కర్ణాటకలో రాళ్ల దాడి జరిగింది. బళ్లారి మున్సిపల్ కాలేజీ గ్రౌండ్ లో బళ్లారి ఫెస్టివ్ లో ఆమె పాల్గొంది. ఆ కార్యక్రమంలో పాల్గొని తిరిగొస్తుండగా కొందరు వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ వేడుకకు సీనియర్ యాక్టర్ రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని గెస్టులుగా విచ్చేశారు. మొదటి రోజు కార్యక్రమంలో సింగర్ మంగ్లీతో కలిసి మరికొంత మంది గాయకులు పాల్గొన్నారు. గత క...
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది. కాలిఫోర్నియాలోని చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా వేడుక జరుగుతోంది. ఆ కార్యక్రమంలో కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సంఘటనకు గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. చైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో జరుగుతుండగా ...
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయడానికి సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలను ఆన్...