ప్రసిద్ధ పొంగల్ పండుగలో... 35,000 కోట్ల అధిపతి అయిన సుధామూర్తి కూడా ఓ సాధారణ గృహిణిలా భక్తిభావంతో పాలు పంచుకున్నారు. ఇప్పుడు ఈమెకు సంబంధించిన వీడియో, ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
అతడికి తీవ్ర గాయాలు కాలేదని, అతడి చికిత్సకు అయ్యే ఖర్చంతా తాను భరిస్తానని మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తెలిపారు. కాగా బాధితుడికి ప్రాథమిక వైద్యం చేయించి మెరుగైన చికిత్స కోసం భోపాల్ కు తరలించారు.
దేశరాజధాని ఢిల్లీ(delhi)లోని జంతర్మంతర్(jantar mantar) వద్ద తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(mlc kavitha) నిరసన(protest) దీక్ష చేయనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు(Womens Reservation Bill) డిమాండ్ చేస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 4 వరకు దీక్ష కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల వారు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
భాగ్యనగరంలో(hyderabad) ఉల్లిపాయల(onion) ధర(rate) భారీగా తగ్గింది. క్వింటాల్ ఉల్లి ధర హోల్సేల్ మార్కెట్లో(wholesale market) రూ.1,200 నుంచి రూ.2000 వరకు అమ్ముతున్నారు. దీంతో కిలో ఉల్లిని రూ.12 నుంచి రూ.21 వరకు ఆన్ లైన్లో(online)విక్రయిస్తుండగా, రిటైల్, కిరాణా షాపుల్లో(retail price) ఉల్లి పరిమాణం, నాణ్యతను బట్టి కిలో రూ.16 నుంచి రూ.25 వరకు సేల్ చేస్తున్నారు.
ఎందుకంటే రాజమౌళి ఇప్పుడు సాధారణ వ్యక్తి కాదు. మొత్తం ప్రపంచంలోనే ప్రభావశీల వ్యక్తిగా మారుతున్నాడు. ఈ క్రమంలో రాజమౌళి చెబితే ఓటర్లు తమ ఓటు హక్కు (Right to Vote)వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తారని ఎన్నికల సంఘం భావిస్తున్నది.
తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammreddy Bharadwaja) ఆర్ ఆర్ ఆర్ సినిమా పైన చేసిన వ్యాఖ్యల మీద ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు (Konidela Naga Babu), దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావులు (director raghavendra rao) స్పందించారు.
కట్నం అడిగిన అమ్మాయిని పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు అభినందిస్తున్నారు. కాగా ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అబ్బాయిలు జాగ్రత్త’,‘ఇక మన పని అయిపోయింది’ అని కొందరు కామెంట్లు చేస్తుండగా.. ‘నిద్ర లేచింది మహిళా లోకం’ అంటూ పాటలు పాడుతున్నారు.
కక్ష సాధింపులో భాగంగానే తన కూతురు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు, సమన్లు వచ్చాయని , ఉద్యమ సమయంలోను ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆమెకు ధైర్యం చెప్పానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాటి కేబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించారని తెలుస్తోంది .
Viral News : ఎవరైనా సాధారణ మహిళలకు బాధ కలిగితే పోలీసులను ఆశ్రయిస్తారు. న్యాయం కోసం కోర్టుకు వెళతారు. కోర్టులో న్యాయమూర్తి వారికి తీర్పు ఇస్తారు. అందరికీ న్యాయం చెప్పే న్యాయమూర్తికే సమస్య వస్తే... రాజస్థాన్ లో ఇదే జరిగింది. ఓ మహిళా జడ్జి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...
telangana high court:వైఎస్ వివేకా (ys viveka) హత్య కేసులో విచారణకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విచారణ లాయర్ సమక్షంలో జరిగేలా చూడాలని కోరారు.
naveen and harihara:బీటెక్ స్టూడెంట్ నవీన్ (naveen) హత్య తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపింది. విచారణలో నిందితుడు హరిహర కృష్ణ (hari hara krishna) కూడా సంచలన విషయాలు తెలియజేశాడని పోలీసులు చెబుతున్నారు. దిల్షుఖ్ నగర్ ఐడీయల్ (idl) జూనియర్ కాలేజీలో హరిహర కృష్ణ ఇంటర్ చదవగా.. సెకండ్ ఇయర్లో నవీన్ (naveen) పరిచయం అయ్యాడని తెలిపాడు.
చైనా ( china ) , పాకిస్తాన్ ( pakistan ) దేశాల నుండి భారత్ కు ప్రమాదం పొంచి ఉందని ( threats to India ) , అయితే నరేంద్ర మోడీ నాయకత్వంలోని ( Narendra Modi leadership ) ఆ దేశం ధీటుగా ఎదుర్కొంటుందని , చూస్తూ ఊరుకోదని తాజా అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ( US intelligence ) వెల్లడించింది .
సంప్రదాయం ప్రకారం సహజీవనం ఇద్దరితో చేయడంతో అక్కాచెల్లెళ్లను సత్తిబాబు పెళ్లి (Marriage) చేసుకోవాలని నిర్ణయించారు. కుటుంబసభ్యుల కోరిక మేరకు సత్తిబాబు స్వప్న, సునీతలను బుధవారం పెళ్లి చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో వారి పెళ్లి ఘనంగా జరిగింది. ఇద్దరి మెడలో సత్తిబాబు తాళి కడుతుంటే తోటి స్నేహితులు కేరింతలో ఉత్సాహపరిచారు.
kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) ఢిల్లీ పోలీసులు (delhi police) పలు షరతులు విధించారు. రేపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టే దీక్షకు (deeksha) కండీషన్స్ పెట్టారు. మహిళా రిజర్వేషన్ (women reservaton) కోసం దీక్ష చేపడుత్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ధర్నాకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు (delhi police) సగం స్థలం మాత్రమే...