AP: విశాఖలోని ఈస్ట్ఇండియా పెట్రోలింగ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్పై పిడుగు పడటంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.