దగ్గు మందు తాగి దాదాపు 66మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గాంబియా దేశంలో ఈ చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అయితే…. ఆ దగ్గుమందు భారత్ లో తయారు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో రంగంలో దిగిన ప్రపంచ ఆరోగ్యసంస్థ విచారణకు
ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో హాట్ గా నడుస్తున్న టాప్ ఏంటి అంటే… కాస్తో కూస్తో రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారు ఎవరైనా.. టీఆర్ఎస్ పార్టీ మార్పు అనే చెబుతారు. సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంద
ప్రతి ఏటా దసరా వస్తే చాలు..రెండు వర్గాలు కర్రలతో ఒకరిపై ఒకరు తెగ కొట్టుకుంటారు. ఈ వేడుకకు పోలీసులు కూడా అనుమతి ఇవ్వడం విశేషం. అదేంటీ అనుకుంటున్నారా..అవును మీరు విన్నది నిజమే. ఏపీ కర్నూల్ జిల్లా దేవరగట్టులో ప్రతి సంవత్సరం దసరా రోజున బన్ని ఉత్స
స్కూల్ పిల్లలతో వెళుతున్న టూరిస్ట్ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 38 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎర్నాకులం జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు,
ఏపీలోని శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్పై జాతీయ మహిళా కమిషన్(NCW) ఛైర్పర్సన్ రేఖా శర్మ సీరియస్ అయ్యారు. సీఐ దురుసు ప్రవర్తనతో ఆమెపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ ఛై
ఓ రాజకీయ నేత ఉచితంగా మద్యం సీసా, కోళ్లను పంపిణీ చేస్తున్నారు. విషయం తెలిసిన స్థానికులు తీసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. క్వార్టర్ మందు సీసా, కోడి కోసం కిలోమీటర్ల మేర లైన్లు కట్టారు. అదేంటీ అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఇది
టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా… ఇటీవల వరసగా గాయాలపాలైన సంగతి తెలిసిందే. వెన్ను నొప్పి కారణంగా బుమ్రాని టీ20 వరల్డ్ కప్ కి దూరంగా ఉంచుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కాగా.. తాను టీ20 వరల్డ్ కప్ కి దూరం కావడం పట్ల బుమ్రా తాజాగా స్పందించా