MBNR: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకోవాలంటే పోరాటాలు తప్పవని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ అన్నారు. చాయ్ చర్చ కార్యక్రమంలో భాగంగా భూత్పూర్ మండల కేంద్రంలో వివిధ కుల సంఘ ప్రతినిధులు, మేధావులు బీసీ నాయకులతో సమావేశమయ
SS: భక్తుల కోసం పుట్టపర్తి పట్టణ పురవీధులలో వేకువజామున సాయి నామస్మరణ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ముఖ్యమైన కూడళ్లలో ప్రత్యేక మైక్ సెట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ప్రతి రోజు ఉదయం పుట్టపర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో సా
AP: సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ సవాల్ విసిరారు. చంద్రబాబు, లోకేష్కు చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ఈ కేసులో తమ ప్రమేయం లేదని తెలిపారు. గత ఏడాది ఆయనతో పాటు తన తండ్రిని అరెస్ట్ చేసినట్
అనకాపల్లి: మునగపాక మండలం రాజుపేట, నారాయుడుపాలెం గ్రామాల్లో ఆదివారం కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ.. మెడికల్ క
SKLM: ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మాజీ కేంద్ర మంత్రి ఎర్రంనాయుడు అని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఆదివారం పాతపట్నంలో 13వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే గోవిందరావు నివాళులర్పించారు. సిక్
ADB: బేల మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో కంపు కొడుతోంది. స్థానిక పాఠశాల,అంగన్వాడి పక్కన చెత్త పడేయడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. చెత్త నుండి పాములు ఇతర కీటకాలు వస్తున్నాయని విద్యార్థులు, ఉపాద్యాయులు వాపోతున్నారు.అదేవిధంగా అటు వైప
SRD: ఝరాసంగం మండలం బొప్పనపల్లి గ్రామ యువ నాయకులు శశివర్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, సోహెల్ ఆదివారం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును భేటీ అయ్యారు. ఈ మేరకు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ చేరుకున్నారు. ఎయిర్పోర్టులో గవర్నర్ గుర్మీత్ సింగ్, సీఎం పుష్కర్ ధామి రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఆమె అక్కడ పర్యటించనున్నారు. నేడు హరిద్వార్లోని
కృష్ణా: APSSDC ఆధ్వర్యంలో విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఫోరీవీలర్ సర్వీస్ టెక్నిషియన్ కోర్సులో 3 నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా స్కిల్ అధికారి ఎస్. శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. 8వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థుల
SRPT: హైదరాబాద్ జేఎన్టీయూలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న, మోతే మండలం పెద్దరాజు తండాకు చెందిన రవీందర్ శనివారం రాత్రి హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు య