KMM: చింతకాని మండలంలోని పందిళ్లపల్లికి చెందిన అలవాల అనంతరాములు ఇంట్లో శుక్రవారం చోరీ జరిగింది. కుటుంబ వివాదాలతో ఆయన భార్య పుట్టింటికి వెళ్లగా తండ్రీకొడుకులే ఉంటున్నారు. తండ్రి, కొడుకు పనికి వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో ప్రవేశించ
SKLM: నిరుపేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారు అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం పోలాకి మండలం, తలసముద్రం పంచాయతీ, మల్లపేట గ్రామంలో లబ్ధిదారులకు సామజిక పింఛన
ATP: గుంతకల్లులోని పలు వార్డుల్లో పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను శనివారం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహమ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల
సత్యసాయి: రొద్దం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త తలారి హనుమంతప్ప శనివారం ఆకస్మిక మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత గ్రామానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి, పార్టీ జెండా కప్పి నివాళులర్పి
కోనసీమ: వైసీపీ రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా అంబాజీపేటకు చెందిన కొర్లపాటి కోటబాబు నియమితులయ్యారు. ఈ మేరకు తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా కోటబాబు మాట్లాడుతూ.. వైసీపీని మరింత బలోపేతం చే
SRPT: నడిగూడెం రత్నవరం గ్రామ శివారులోని బ్రిడ్జి వర్షం వచ్చిన ప్రతిసారీ కుంగిపోతుండడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దూరప్రాంతాలకు బస్సులలో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్
SRD: సంగారెడ్డి పట్టణంలోని 16వ వార్డులో విద్యుత్ శాఖ అధికారులు బస్తీ బాట కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ట్రాన్స్ ఫార్మర్ చుట్టు పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఇంటింటికి తిరిగి విద్యుత్ సరఫరా తీరని అడిగి తెలుసుకున్నారు. లో వోల్టేజ్
NDL: సంజామల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పీడీ బాషా అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన సందర్భంగా ఇవాళ పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. ప్రధానోపాధ్యా యులు షబ్బీర్ హుస్సేన్ ఉపాధ్యాయులతో కలిసి బాషాను సత్కరించి, ఆయన ప్రతిభపై హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఆయన ఈనెల 5
E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో శనివారం ఉదయం “ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్” పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామ సెక్రటరీ రామచంద్రరావు అధికారులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అర్హులైన వృద్ధులకు, వితంతువులకు, వికలాం
SKLM: నందిగాం మండలంలోని హరిదాసుపురం గ్రామంలోని ఓ తోటలో జూదమాడుతున్న సమాచారంతో పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు వ్యక్తులను పట్టుకుని వారి నుంచి రూ. 4750 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై షేక్ మహమ్మద్ అలీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస