CTR: నగరిలో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ.. ఆవిర్భావం నుంచి ప్రజా సమస్యల కోసం ఉద్యమిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు అసంఘటిత రంగా హమాలీ కార్మ
ATP: జిల్లా వ్యాప్తంగా ఆముదం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రైతులు వేరుశనగ సాగు తగ్గించి, కంది, మొక్కజొన్నతో పాటు ఆముదంపై దృష్టి సారించారు. గతంలో వందల ఎకరాలకు పరిమితమైన ఆముదం సాగు ఇప్పుడు వేలాది ఎకరాలకు చేరింది. ఈ ఖరీఫ్లో ఉమ్మడి అనంతపుర
VZM: PC & PNDT చట్టం ప్రకారం లింగ నిర్ధారణ నిషేధమని, ప్రతి స్కానింగ్ సెంటర్ తప్పనిసరిగా వివరాలు నమోదు చేసి సమర్పించాల్సిందేనని DMHO డా. జీవన రాణి తెలిపారు. DMHO కార్యాలయంలో జరిగిన సలహా మండలి సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చెందిన 22 స్కానింగ్ సెం
RR: రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీస్ శాఖలో పనిచేస్తూ శుక్రవారం పదవీ విరమణ పొందిన ఐదుగురు సబ్ ఇన్స్పెక్టర్లను రాచకొండ సీపీ కార్యాలయంలో సీపీ సుధీర్ బాబు సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో క
PPM: జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్ది అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటి సమావేశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ యస్.వి.మాధవ్ రెడ్డి అ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 465.75 పాయింట్లు నష్టపోయి 83,938.71 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 155.75 పాయింట్లు నష్టపోయి 25,722.10 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30లో ఎటెర్నల్, NTPC, కొటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ICICI బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. BEL,
కృష్ణా: నేటి సమాజంలో మొబైల్ ఆతివినియోగం వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ.. గుడివాడ ఏలూరు రోడ్డులోని ఫాదర్ బియాంకి పాఠశాల విద్యార్థులు శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల యంగ్ స్టూడెంట్ మూమెంట్ ఆధ్వ
BPT: బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు తమ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక – ప్రజా దర్బార్ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి వివిధ పిర్యాదులు, వినతులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి సంబ
CTR: పుంగనూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై కెవి రమణ, ఏఎ అశ్వత్ నారాయణ మాట్లాడుతూ.. సర్దార్ వల్ల
NTR: నవంబర్ 1న గన్నవరంలో జరగనున్న ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి షెడ్యూల్ టోర్నమెంట్ (అండర్ 17) విభాగంలో గంపలగూడెం మండలం ఊటుకూరు సిద్ధార్థ విద్యాలయానికి చెందిన విద్యార్థినులు ఎం ఉమ్మశ్రీ, ఎస్.కే సమీరా మాలిక్లు పాల్గోనున్నట్లు ఆ పాఠశాల డైరెక్టర్