GDWL: గద్వాల జిల్లాలోని నడిగడ్డ ఇలవేల్పుగా పేరుగాంచిన జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారు భక్తుల నుంచి ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకించి, పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలతో అందంగా అలంకరిస్త
SKLM: ఎచ్చెర్లలలో ఉన్న శ్రీ సద్గురు సాయినాథ, సహిత శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి, ఆలయంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పదివేల దీపారాధన, కార్యక్రమం చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు రమణ తెలిపారు. అదేవిధంగా నవంబర్ 6వ తేదీన 3వ వారం మహా అన్నదాన కార్యక్రమం చేపడు
మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు నిండి ఉంటాయి. వీటిని రోజూ బ్రేక్ఫాస్ట్లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. గుండె సమస్యలు దూరమవుతాయి. రోగనిరోధక శక్తి
KDP: ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని సీఐ వంశీధర్ అన్నారు. శుక్రవారం రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో విద్యార్థులతో కలిసి మార్తాన్ రన్నింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీ కాలనీ న
ELR: ఒక నియోజకవర్గం ఒకే డివిజన్లో ఉంచాలన్న ప్రభుత్వం నిర్ణయం ఇప్పడు గణపవరం మండల ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నిర్ణయం అమలైతే ఆ మండలం ఏలూరు జిల్లాలో కలిసే అవకాశముంది. గత ప్రభుత్వంలో ఉంగుటూరు నియోజకవర్గం ఏలూరులో కలిసినా గణపవరంను భీమవర
KDP: ఉమెన్స్ వరల్డ్ కప్లో కడప జిల్లా అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి అదరగొడుతోంది. ఎర్రగుంట్ల RTPPకి చెందిన ఆమె వరల్డ్ కప్లో మొదటి నుంచి రాణిస్తున్నారు. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీ ఫైనల్లో 2వికెట్లు తీశారు. అయితే 10 ఓవర్లు వేసి 49 పరుగులు ఇచ
SRD: చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి కాయకష్టం చేసి ఇద్దరు పిల్లలను పెంచి, పోషించి డిగ్రీల వరకు చదివించింది. MBAలో సీటు సాధించినప్పటికీ పూర్వ కళాశాలలో రూ. 50 వేలు ఫీజు కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తామని యాజమాన్యం చెప్పింది. ప్రతిభ ఉండి కూడ చదువ
NLR: మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో గురువారం జరిగిన వేలంలో 1018 బేళ్లు అమ్మకానికి రాగా, వ్యాపారులు 530 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. 488 బేళ్లను మాత్రమే కొనుగోలు చేశారు. గరిష్ఠ ధర కిలో రూ. 335, కనిష్ఠ ధర కిలో రూ. 60గా నమోదైంది. ఈ పరి
TG: తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ. 10వేలు ఇస్తే సరిపోదని కల్వకుంట్ల కవిత అన్నారు. ఒక్కో ఎకరానికి రూ.50వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు రైతన్నల ఆరుగాలం కష్టం నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటలు ప
MNCL: లక్షెట్టిపేట పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా శుక్రవారం లక్షెట్టిపేట పోలీసులు, ప్రముఖులు 2కే రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా లక్షెట్టిపే