TPT: చెన్నై పేటై ప్రాంతంలో 2.50 కిలోల బంగారం దొంగతనం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పేటై ఎస్సై ఇద్దరు నిందితులు బాపన్ రాయ్, నారాయన్ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వారు నాగలాపురం మీదగా తిరుపతికి వచ్చినట్లు తెలిపారు. అక్కడి పోలీసుల సమాచారంతో త
కోనసీమ: మండపేటలో ఉన్న టిడ్కో అపార్ట్మెంట్లో బుదవారం పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. రామచంద్రపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 76 మంది సిబ్బంది, 13 టీములు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఆయా ఇళ్ళలో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారా, గంజాయ
HYD: నగరంలోని వివిధ శాఖలకు సంబంధించి స్పెషల్ ఆడిటింగ్ డ్రైవ్ నవంబర్ 10వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్ల సీనియర్ ఆడిటింగ్ బృందం తెలిపింది. CBDT ఛైర్మన్ రవి అగర్వాల్ ఈ విషయం తెలిపారు. నెల చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లుగా వెల్లడించారు. ఆడిటి
SRPT: తిరుమలగిరి మండలం అనంతారం గ్రామంలో 11వ శతాబ్దం నాటి కాకతీయుల కాలం నాటి శివలింగం, ఆంజనేయస్వామి విగ్రహాలు బయటపడ్డాయి. అది సోమసూత్ర శివలింగమని గ్రామస్థులు తెలిపారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ శివాలయం పక్కనే అనంతారం గ్రామం ఉండేదని స్థానిక
దుబాయ్లో భారతీయ యువకుడు మహమ్మద్ మిషాల్(19) మృతి చెందాడు. ఫొటోగ్రఫీ అయిన మిషాల్ పర్యాటక వీసాపై దుబాయ్ వెళ్లగా.. అక్కడి విమానాశ్రయంలోని విమానాలను ఫొటో తీసేందుకు సమీప భవనంపైకి ఎక్కాడు. ఆ క్రమంలో ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి కిందపడ్డాడు. వెంటనే అ
కృష్ణా: కార్తీక మాసం సందర్భంగా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం ఒక్కరోజులోనే సేవల టిక్కెట్ల ద్వారా రూ.11,65,718 ఆదాయం సమకూరినట్లు ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇ
AP: గవర్నర్ అబ్దుల్ నజీర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకుని రాయలసీమ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కర్నూలులో ఓ ప్రైవేట్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్
టెస్ట్, T20లకు గుడ్ బై చెప్పిన రోహిత్, కోహ్లీ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. అయితే వన్డేల్లో కొనసాగాలంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనని ఇద్దరికీ BCCI స్పష్టంచేసినట్లు ఓ అధికారి తెలిపాడు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 24 నుంచి జరిగే విజయ్ హజా