GDWL: జిల్లా కేంద్రంలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంను నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ రంజిత్ కుమార్ ఈరోజు సందర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిత్యం స్లాట్ బుకింగ్ కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నరన్నారు. స్
NGKL: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కల్వకుర్తిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల గిరిజన సంక్షేమ వసతి గృహాల విద్యార
PPM: దాళాయివలసలోని అడపరాయి వాటర్ ఫాల్స్ను మంత్రి సంధ్యారాణి కలెక్టర్ డా.ప్రభాకర రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సహజ సౌందర్యానికి నిలయం దాళాయివలసలోని అడపరాయి జలపాతం అని అన్నారు. గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రా
కృష్ణా: గుడివాడ బస్టాండ్ సెంటర్లో ఏఎస్సై భాగ్యవతి ఆధ్వర్యంలో మంగళవారం ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు పరిశీలించి, పెండింగ్ చలాన్లపై చర్యలు చేపట్టారు. గడువు ముగిసిన ఇన్సూరెన్స్
SRD: BJP ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలతో కృష్ణారెడ్డిపేటలో AD సర్వే నిర్వహించినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు తెలిపారు. సర్వే నెంబర్లు 198, 2O4, 208, 210 ప్రభుత్వ సర్వే నెంబర్లలో అక్రమ నిర్మాణాలు జరిగాయని గతంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట
MBNR: గతనెలలో వెలుగోమ్ముల గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశ్రీ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మిడ్జిల్ ఎంపీడీవో ఆఫీస్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శ్రవణ్ను మంగళవారం సస్పెండ్ చేస్తూ ZP సీఈవో వెంకటరెడ్డి ఉత్తర్వుల
AP: విశాఖ సదస్సు దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఫైర్ సేఫ్టీ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రముఖులు, ప్రతినిధులు ఉండే హోటళ్ల వద్ద భద్రతపై దృష్టి పెట్టాలన్నారు. డ్రోన్, CC కెమెరాల పర్యవేక్షణలో విశాఖ ఉంటుందన
SKLM: జి. సిగడాం మండలం సంత ఉరిటిలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జ్ మంత్రి కె .శ్రీనివాస్ రావు పాల్గొని శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.
MNCL: విద్యార్థులు విద్యతో పాటు క్రీడాలలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం లక్షెట్టిపేట పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్య