RR: కేశంపేట మండల కేంద్రంలో ఈరోజు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన మండపానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. గురుస్వాములు తిరుమలయ్య గౌడ్ రమణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, స్వాములు తలసాని పవన్ కుమార్ రెడ్డి, యుగంధర్, రమేష్, రవి, గోపాల్ యాదవ్ ,తది
KNR: కరీంనగర్లో మొంథా తుఫాన్ నష్టం అంచనాల వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో రైతుల పొలాలను సందర్శించాలన్నారు. పక్కాగా నివేదిక తయారు చేయాలని, ఏ ఒక్క నష్టపోయిన రైతు మిగలకుండా ప్రతి ఒక్కరిని కవర్ చేయాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్
TG: ప్రజాపాలన ప్రారంభమై రెండేళ్లు అయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘HYD నాలెడ్జ్ హబ్గా మారిందంటే.. అందుకు కాంగ్రెస్ పాలసీనే కారణం. కరెంట్, నీళ్లు ఇవ్వడం ద్వారా ఐటీ కంపెనీలు వచ్చాయి. దేశంలోని గ్లోబల్ కంపెనీల్లో 70 శాతం HYDలోనే ఉన్నాయి. కొవిడ్ వ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ-20 సదస్సును బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అమెరికా నుంచి ఎవరూ హాజరు కాబోరని ప్రకటించారు. సౌతాఫ్రికాలో మైనార్టీలైన శ్వేతజాతి రైతులను చూస్తున
SKLM: నరసన్నపేట పట్టణం జి.సి. ప్రాంగణంలో ఆదివారం ఉదయం కళింగ వైశ్య సామాజిక వర్గ కార్తీక వన భోజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రమణమూర్తి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కళింగ వైశ్య సమాజం సమాజ సేవా కార్యక్రమాల్లో ఎల్లప్
SKLM: శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు డిమాండ్ చేశారు. టెక్కలి సీపీఎం కార్యాలయంలో వామపక్షాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాకు ఇచ్చిన హామీలను ఎప్పు
VKB: డాక్టర్ రాజశేఖర్రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంపై పార్టీలో చర్చ నడుస్తోంది. ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినా, అధిష్ఠానం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ జాప్యానికి కారణం ఏంటన్
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు, నటుడు దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో అతను సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చింది. త్వరలోనే టైటిల్ను వెల్లడిస్తామని అజయ్ భూపతి చె
నల్గొండ జిల్లాలో కూలీల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి కోతలు, పత్తి ఏరడం ఏకకాలంలో రావడంతో కూలీలకు అధిక డిమాండ్ ఏర్పడింది. మొంథా తుఫాన్ ప్రభావంతో వరి చేలు నేలకొరిగి, కొంత పంట మొలకెత్తింది. కోత మిషన్లు, కూలీలు దొరికినా సమయం ఎక్కువగా పట
NZB:స్టేట్ టీచర్స్ యూనియన్ 79వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం HYD ఎన్టీయూ భవన్లో ఆదివారం నిర్వహించారు. STU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు చీమల శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు. పీఆర్సీ DA, పెండింగ్ బిల్లులు, డైట్ కళాశాల ప్రమోషన్స్, జీఓ 317, OPS పునరుద్ధరణ, ఉపాధ్యాయు