NDL: సొంత స్థలం ఉండి, ఇళ్లు నిర్మించుకోవడానికి ఆసక్తి ఉన్న పేదలు గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలని శనివారం సంజామల మండల హౌసింగ్ ఏఈ బాలచంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సొంతిళ్లు లేని వారు, గతంల
KMM: కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ నుంచి రెండో జోన్లో ఆయకట్టుకు శనివారం సాగునీరు విడుదల చేశారు. ఇటీవల వర్షాలు, వరదలతో ఎడమ కాల్వకు నీటిని నిలిపివేశారు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోపక
కృష్ణా: కంకిపాడు మండలం పునాదిపాడులో తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వరి పంటలను కలెక్టర్ డీ.కే. బాలాజీ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. చేతికొచ్చే దశలో పంట దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయా
కృష్ణా: జిల్లాలోని ప్రభుత్వ భవనాల్లో చేపట్టిన వివిధ నిర్మాణ పనులను, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ‘మీ-కోసం’ హాల్లో సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై ఆయన
జమ్మూకశ్మీర్లోని కుప్వాడా జిల్లాలో నియంత్రణ రేఖ సమీపంలోని కేరాన్ సెక్టార్లో భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ పింపుల్’ విజయవంతమైంది. ఈ ఉమ్మడి ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్ నిన్న ప్రారంభమైంది. ఏ
AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో A16 అజయ్కుమార్ సుగంధ్ను సిట్ అరెస్టు చేసింది. అజయ్ మోన్ గ్లిసరైడ్స్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలను బోలేబాబా కంపెనీకి సరఫరా చేసినట్లు బయటపడింది. ఆ రసాయనాలను పామాయిల్ తయారీలో వినియోగ
HYD: ORR రోడ్డుకు సమీపంగా ఉన్న శామీర్పేట వైపు రిసార్ట్ కల్చర్ పెరుగుతుంది. చుట్టూర విశాలవంతమైన వాతావరణం, పట్టణ ప్రాంతానికి అతి సమీపంలో ఉండటంతో ఒక్కో రిసార్ట్ నాలుగైదు ఎకరాల్లో నిర్మించి, నిర్వహిస్తున్నారు. వీకెండ్ సమయాల్లో హైటెక్ సిటీ, KPHB, సిక
MBNR: గిరిజన లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు జరుగుతున్న కుట్రలకు నిరసనగా ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో నాయకులు ఇవాళ ఢిల్
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంటెక్ రెగ్యులర్, ఈవినింగ్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏయూ అడ్మిషన్స్ డైరెక్టర్ డి.ఎ నాయుడు శుక్రవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 8 నుంచి 14వ తే
PPM: సాలూరు పట్టణంలో బైపాస్ రోడ్డులో లక్షలాది రూపాయలతో నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలు క్రితం మున్సిపల్ అధికారులు నిర్మించారు. నిర్మించిన కొద్ది రోజులకే నిర్వహణ లేక వృథాగా మారాయని స్థానికులు తెలిపారు. అధికా