మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్…చాలా కాలం తర్వాత వార్తల్లోకి ఎక్కారు. ఆయనకు సంబంధించిన ఓ ఆడియో… ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఆడియోలో ఆయన తన సొంత పార్టీకి చెందిన కార్యకర్తను బూతులు తిట్టడం గమనార్హం. ఆ తిట్టే క్రమమంలో ఆయన బండి సం
టర్కీ, సిరియా దేశాలను భూకంపం వణికిస్తోంది. ఈ రెండు దేశాల్లో ఫిబ్రవరి 6, 7వ తేదీల్లో వచ్చిన భూకంపాలతో 5000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ప్రకృతి సృష్టించిన ఈ ఘోర విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారీ భూకంపం నేపథ్యంలో మృతుల సంఖ్య భారీగా
మహేష్, రాజమౌళి కాంబో పై ఎలాంటి అప్డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఆర్ఆర్ఆర్తో రాజమౌళి హాలీవుడ్ రేంజ్కు వెళ్లిపోవడంతో.. మహేష్ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. పైగా ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్గా, ఇండియానా జోన
మరో మూడు రోజుల్లో నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘అమిగోస్’ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కొత్త డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో.. ఆషిక రంగనాథన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న
రామ భక్తులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ శుభవార్త తెలియజేశారు. వచ్చే ఏడాది జనవరి నాటికి అయోధ్య రామ మందిరం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా… ఈలోపే.. ఆలయం మాత్రమే కాదు.. ఆలయంలోకి వెళ్లే మార్గాలు సైతం ఆకర్షణీయంగా మార్చాలన
అతడు గూగుల్లో గత 16 ఏళ్లుగా పని చేస్తున్నాడు. చాలా నమ్మకంగా ఆ సంస్థతో ఉన్నాడు. వేరే కంపెనీ ముఖం కూడా చూడలేదు. 2005 లో గూగుల్లో ఇంటర్న్గా తన కెరీర్ను ప్రారంభించాడు. అలాగే.. 16 ఏళ్ల పాటు ఆ సంస్థలోనే పని చేశాడు. చివరకు ఇటీవల కంపెనీ ప్రకటించిన లేఆఫ్స
ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్న ఎన్టీఆర్ 30 షూటింగ్ మొదలు పెట్టలేదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందుకే అప్డేట్ కావాలంటూ మొండి పట్టు పట్టారు అభిమానులు. అయితే ఎట్టకేలకు అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ 30 పై స్పందించాడు ఎన్టీఆర్. ఫిబ్రవరిల
కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా…. ఈ బడ్జెట్ లో ఏపీకి రావాల్సిన పెండింగ్ బకాయిలను అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి పంపవలసిన రూ. 689 కోట్ల రూపాయల నిధులు పెడ
రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సినీ నటి, బీజేపీ నేత జీవితా రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆమె బీజేపీలో చాలా చురుకుగా ప్రవర్తస్తున్నారు. ఆమధ్య మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపుకై నియోజకవర్గమంతటా కలి
తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని రోజా హెచ్చరించారు. కనీసం అర కిలోమీటర్ సక్రమంగా నడవలేక, వంకర టింకరగా నడిచే నువ్వు కూడా 3600 కిలోమీటర్లు నడిచిన జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలు