వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో రాక్షస, సైకో పాలన సాగుతోందని మండిపడ్
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్ ను తెరిచినట్లుగా వార్తలు వచ్చాయి. డిసెంబర్ 10న జరిగన ఈ సంఘటన దుమారం రేపుతోంది. చెన్నై నుండి తిరుచ్చిరాపల్లి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై కూడ
ఏపీ ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరు నిస్సహాయక స్థితిలో ఉన్నారన్నారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర వాల్తేరు వీరయ్య హవా నడుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. దాంతో ఈ సినిమా సక్సెస్ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే త్వరలోనే మెగాస్టార్ మరో రీమేక్తో షాక్ ఇవ్వబోతున్నా
బాహుబలి తర్వాత ఆ స్థాయి హిట్ పడితే చూడాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాహుబలి టైంలోనే కమిట్ అయ్యాడు కాబట్టి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పైనే అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ చిత్రాలు
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్కు ముందు గూఢచర్యం సంఘటన కలకలం రేపుతోంది. ఆర్థిక శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తోన్న ఓ వ్యక్తి రహస్య సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నట్లుగా ఢిల
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల రాహుల్ జోడో యాత్రలో పాల్గొన్న రఘురామ్ రాజన్ తాజాగా రాహుల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ చాలా తెలివైన వ్యక్తి. రాహుల్ ని విమర్శించే వ
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగానే సాగుతున్నాడు. హిట్, ఫట్తో సంబంధం లేకుండా.. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్తో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. గతేడాది గనిగా వచ్చిన వరుణ్ తేజ్.. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంల
ఇలాంటి ముఖ్యమంత్రిని తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. మంగళగిరిలో రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడారు. యాభై ఏళ్ల నుండి తాను రాజకీయాల్లో ఉంటున్నట్లు చెప్పా
తమ పార్టీ సభకు జనాలు పెద్ద ఎత్తున వచ్చారని.. డ్రోన్ షాట్లు, కెమెరాలతో రికార్డు చేసి పబ్లిసిటీ కోసం ఇరుకైన ప్రాంతంలో సభ పెట్టారని చంద్రబాబు మీద అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండటం వల్లే తమ స