అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్ గా అరంగేట్రం చేస్త
అంగవైకల్యం ఉన్నా పట్టుదలతో విజయాలు సాధించినవారు చాలా మంది ఉన్నారు. పట్టుదలతో సాధన చేసి అసాధ్యాలను సుసాధ్యం చేసిన వారూ ఉన్నారు. అలాంటి వారిలో జియాన్ క్లార్క్ కూడా ఒకరని చెప్పాలి. జియాన్ క్లార్క్ అంగవైకల్యంతో పుట్టినా ఎప్పుడూ కూడా తన వైకల్య
జబర్దస్త్ షో కమెడియన్ రీతూ చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఈ షోలో రీతూ చౌదరి లేడీ కమెడియన్ గా అడుగుపెట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. రీతూ తండ్రి గుండెపోటుతో కన్నుమూయడంతో ఆమె ఇంట విషాదం నెలకొంది. నాన్నను తలచుకుంటూ రీతౌ చౌదరి ఎమోషనల్ పోస్
చాలా మంది తమ జీవితంలో కొన్ని తప్పులు చేయడం వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. చెడుకాలం వచ్చినప్పుడు మనిషి ఏ పని చేసినా అందులో వైఫల్యం చెందడం, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడటం, వ్యాధులు, మానసిక ఒత్తిడి పెరగడం వంటివి జరుగుతుంటాయి. ఈ నష్టాల
తమ పార్టీ నేత నారా లోకేష్ పాదయాత్ర ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తుందని తెలుగుదేశం మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. ఆయన పాదయాత్రతో వైసీపీ కుక్కలకు జ్వరం పట్టుకుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పాద
శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. భూమిని పోలిన మరో భూ గ్రహాన్ని గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. దాదాపుగా భూమి మాదిగానే ఉన్న ఓ గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో గుర్తించారు. పైగా ఆ గ్రహం కూడా భూమి పరిమాణంలోనే ఉండటం విశేషం. మనకు
ఓ వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సర్జికల్ దాడులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అసలు సర్జికల్ దాడులే జరగలేదని, ఆ దాడులకు ఆధారాలు కూడా లేవన్నారు. నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన
కాలిఫోర్నియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ‘హాప్ మూన్ బే’ పట్టణంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మూడు రోజుల వ్యవధిలోనే ఇలా రెండోసారి కాల్పులు జరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ కాల్పుల ఘటనలో చైనాకు చెందిన వ్యవస
IND vs NZ 3rd ODI: నేడు ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ లో ఇది చివరి మ్యాచ్. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. స్వదేశంలో వరుస మ్యాచ్ లు ఆడుతున్న టీమిండియా ఈ మధ్యనే శ్రీలంక టీమ్ తో జరిగిన వన్డే సిరీస్ ను క్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కోర్టు షాకిచ్చింది. షమీ భార్య హసిన్ జహాన్ కోర్టులో న్యాయ పోరాటం చేస్తోంది. ఈ వ్యవహారంలో అలీపూర్ జిల్లా కోర్టు షమీ భార్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు మహ్మద్ షమీ తన భార్య హసిన్ జహాన్ కు న