GNTR: సమకాలీన సమాజంలో కీలకమైన భాగంగా కృత్రిమ మేధస్సు (AI) ఉద్భవించిందని.. మానవ ఉనికి విభిన్న కోణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఏఎన్యూ తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధరరావు అన్నారు. విశ్వవిద్యా లయంలో విద్యార్థులకు ఏఐపై 2 రోజులుగా జాతీయస
WPL-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా మొత్తం ఈ సీజన్ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని RCB యాజమన్యం ప్రకటించింది. దీంతో ఆమె స్థానంలో స్నేహ రాణా జట్టులోకి తీసుకుంది. స్నేహ గ
MNCL: దండేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన సేవ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఆ మండలంలోని తాళ్లపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి పోతు సత్తయ్య తెలిపారు. గతంలో నిర్వహించిన కుటుంబ సర్వేలో పేర్లు నమోదు చేయించుకోని వారు ఆ కేంద్ర
HYD: HYDలో చికెన్ ప్రియులకు అలర్ట్. నగరంలో ఇటీవల కల్తీ చికెన్ను గుర్తించిన పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. చికెన్ నాణ్యత విషయంలో జాగ్రత్త, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చికెన్ ఆర్డర్ చేయడానికి ముందు తనిఖీ చేయండి. వైన్ షాపుల పక్కనే విక్రయించే మాంసం
E.G: బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ వినియోగంతోపాటు గుడ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు రూ.4.90లు పలికిన గుడ్డు ధర ఇప్పుడు రూ.4.55లకు పడిపోయింది. ఈ ప్రభావం కేక్లపై కూడా పడింది. చాలామంది కేక్లు తినేందుకు ఇష్టపడడం లేదు. ఉమ్మడి జిల్లాల
HYD: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ చేదువార్త తెలిపింది. సికింద్రాబాద్-నాగపూర్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు కోచ్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ట్రైన్ 20 కోచ్లతో నడుస్తుండగా ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 8 కో
GNTR: నగరానికి చెందిన మస్తాన్ సాయి పోలీస్ కస్టడీ ముగియడంతో నార్సింగ్ పోలీసులు తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు. డ్రగ్స్కి బానిసలుగా మార్చి యువతులపై అఘాయిత్యాలకు పాల్పడి నగ్న వీడియోలు తీసిన కేసులో మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు రెండు ర
ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సుబ్రహ్మణ్యంకు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ షోకాజ్ నోటీసులు శనివారం జారీ చేశారు. గత కొంతకాలంగా పాఠశాల విద్యార్థులు ఎదుట దైవ దూషణ చేయడం, విద్యార్థుల పట్ల అనుచితంగ
W.G: నరసాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం మహాత్మా జ్యోతిబాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ కె.శైలజ శనివారం తెలిపారు. మార్చి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 2025-2026 విద్యా
GNTR: బెల్లంకొండ చండ్రాజుపాలెం NSP కాలువలో 3వ పెద్ద డ్రాపు వద్ద మొసలి సంచరిస్తున్నట్లు పలువురు చూడటంతో పరిసర ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. చింతపల్లి మేజర్ కాలువలో మొసళ్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈకాలువలో పాడి రైతులు పశువులను కడుగుత