తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే బెల్టు షాపుల బంద్కు ప్రభుత్వం పూనుకుంది. గ్రామాల్లో బెల్టుషాపులతో యువత మద్యానికి బానిసలవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిచింది.
రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మను ప్రకటించారు. శాసనసభా పక్ష సమావేశంలో ఆయన పేరును ప్రకటించారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ల మాదిరిగానే రాజస్థాన్లో కూడా ముఖ్యమంత్రి పేరు ప్రకటనతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంల పేర్లను ప్రకటించారు.
సోమాజిగూడ యశోద ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాత్ రూంలో కిందపడిన కేసీఆర్ కు ఆ ఆస్పత్రిలోనే శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను పరామర్శించేందుకు ప్రముఖ నేతలు వచ్చి వెళ్తున్నారు.
రాష్ట్రప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పోలీస్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు ధర్నా చేపట్టారు.
ఇతరుల ప్రాణాలకు ఏమైతే మాకేంటి.. మా బిజినెస్ బాగా జరిగి మాకు డబ్బులు బాగా వస్తే చాలు.. అనే విధంగా కొందరు స్వార్థపూరిత వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. చిన్న పిల్లల మొహం చూసైనా కనికరించడం లేదు.
తమిళ నటుడు రెడిన్ కింగ్స్లీ పెళ్లి చేసుకున్నారు. అతని ప్రియురాలు, టీవీ నటి సంగీత మెడలో మూడు ముళ్లు వేశాడు. మైసూరులో కొద్దిమంది అతిథులు, బంధువుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది.
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు పేరు ఏ రేంజ్లో మార్మోగిపోతుందో వార్తల్లో వింటూనే ఉన్నాం. డిసెంబర్ 6న సాహుకు సంబంధించిన స్థలాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. మూడు రాష్ట్రాల్లో ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.