ఆరోగ్య శ్రీ పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా గుండె, కిడ్నీ, న్యూరో వంటి ఎలాంటి తీవ్రమైన వ్యాధులకైనా పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని ప్రభుత్వం భావిస్తో
విద్యుత్ జమ్వాల్ ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ తిన్నారు. ప్రకృతికి దగ్గరగా, విద్యుత్ జమ్వాల్ శరీరం మీద నూలు పోగు లేకుండా కనిపించాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండింటిని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ పథకం కింద బస్ ఎక్కిన ప్రతి మహిళ ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో షూటర్లు పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే వారి అరెస్టు విషయంలో ఢిల్లీ పోలీసులు, రాజస్థాన్ పోలీసుల మధ్య వివాదం వెలుగులోకి వచ్చింది.
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. భార్యకు ఇష్టంతో సంబంధం లేదని.. వైవాహిక అత్యాచారం నేరం కాదని తెలిపింది. భార్యకు 18 ఏళ్లు దాటితే భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) ప్రకారం వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు పేర్కొ
'బిగ్ బాస్ తెలుగు సీజన్ 7' గ్రాండ్ ఫినాలే దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న రియాల్టీ షో. రాబోయే ఎపిసోడ్లో భారీ ఎలిమినేషన్కు సిద్ధమవుతోంది.
యూపీలోని హర్దోయ్లో ఓ మహిళపై అత్యాచారం ఘటన వెలుగు చూసింది. ఆ సమయంలో మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇంతలో గ్రామానికి చెందిన నలుగురు రౌడీలు ఇంట్లోకి ప్రవేశించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రారంభించారు.
విలన్ పాత్రలతో ఫేమస్ అయిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లియో సినిమాలో త్రిషతో కలిసి నటిస్తున్నానని విన్నప్పుడు సినిమాలో బెడ్రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నాను అని మన్సూర్ ఇటీవల మీడియా ఇంటరాక్షన్లో చెప్పా
అయోధ్యలోని శ్రీరాముని దేవాలయం ప్రాణప్రతిష్టకు సర్వం సిద్ధమవుతుంది.. రామ మందిరానికి తుది రూపం ఇస్తున్నారు. రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు చూడని చిత్రాలను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం.