అదానీ గ్రూప్ గుజరాత్లోని ఎడారి ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ పార్కును నిర్మిస్తోంది. గ్రీన్ ఎనర్జీ పార్క్ గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్లో 726 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంటుంది.
మిచాంగ్ తుఫాను తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో భారీ విధ్వంసం సృష్టించింది. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ప్రజల ఇండ్లు నీటమునిగి పరిస్థితి అధ్వానంగా ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇల్లు కూడా దీని బారిన పడింది.
ప్రస్తుతం మన జీవన విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆహారంలో అతిపెద్ద మార్పు సంభవించింది. ఈ రోజుల్లో చాలా మంది ప్రాసెస్డ్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు.
ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏజెన్సీలో చిన్నపాటి వర్షం పడినా రోడ్లన్నీ అధ్వానంగా మారుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గత రెండు దశాబ్దాలుగా ఆ రాష్ట్రంలో ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా పాలన సాగిస్తున్నారు. కానీ చాలా హుందాగా, క్షమించే సీఎంగా శివరాజ్ సింగ్ కు పేరుంది.
వారంలోని మూడో ట్రేడింగ్ రోజున కూడా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పుంజుకుంటున్నాయి. 10 కంపెనీల్లో 9 కంపెనీల షేర్లలో పెరుగుదల ఉంది. అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లలో 16 శాతం పెరుగుదల నమోదైంది.
జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై లోక్సభలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ బిల్లు లక్ష్యాలపై అందరూ ఏకీభవిస్తున్నారని అన్నారు.