రేపు హైదరాబాద్లో పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి ఏ ఫైలుపై తొలిసారి సంతకం చేస్తాడనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంద
తెలంగాణలో వరుసగా మూడోసారి అధికారం కైవసం చేసుకోవాలని అనుకున్న బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో ఓటమి పార్టీ నిధులపైనా ప్రభావం చూపుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ విరాళాలు 17 శాతం తగ్గాయి.
గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేని అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ మరణించారు. జైపూర్లోని ఆయన నివాసంపై కాల్పులు జరిగాయి. సోఫాలో కూర్చున్న సుఖ్ దేవ్ సింగ్ పై ఇద్దరు దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం. ప్రతీ ఒక్కరూ తమ పెళ్లి ఉన్నంతలో అంగరంగ వైభవంగా చేయాలని భావిస్తారు. ముఖ్యంగా మన భారత దేశంలో పెళ్లికి మరదలు వరుస అయ్యే వారిని లేదా కోడలు వరసయ్యే వారిని చేసుకుంటూ ఉంటారు.
కర్ణాటకలో ఘోరం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం బీహార్ నుంచి కర్ణాటకకు వలస వెళ్లిన కూలీలు చనిపోయారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని విజయపురలోని రాజ్ గురు ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో సోమవారం రాత్రి గోదాంలో స్టోరేజీ యూనిట్ కుప్
వరుస భూకంపాలతో ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్ వణుకుతోంది. గత రెండు, మూడు రోజుల నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అవివాహిత మహిళలకు సరోగసీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.