ప్రీ రిలీజ్ ఈవెంట్కు లక్షలాదిమంది అభిమానులు తరలివచ్చారు. టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అందిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్న జీయర్ స్వామి విచ్చేశారు. పూర్ణకు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో.. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్' మూవీ కోసం.. ఫాన్స్తో పాటు మూవీ లవర్స్ అంతా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల క
2024 ఏప్రిల్ 24 నుంచి 2024 జూన్ 11వ తేది వరకు వేసవి సెలవుల(Summer Holidays)ను విద్యాశాఖ ప్రకటించింది. 2024 జనవరి 10న పదో తరగతి సిలబస్ పూర్తిచేసి, SSC బోర్డ్ ఎగ్జామినేషన్ లోపల రివిజన్ క్లాసులు, ప్రీ ఫైనల్ పరీక్షలు కంప్లీట్ చేయనున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెండో ట్రైలర్(Second trailer Release)లో పోరాట సన్నివేషాల సీన్స్ కట్ చేసి వదిలారు. విజువల్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
'టక్కర్' మూవీ(Takkar Movie) నుంచి ఎపిసోడ్ 1 వీడియోను మేకర్స్ రిలీజ్(Video Release) చేశారు. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ పేరుతో ఈ వీడియోను విడుదల చేశారు.
మన జీవితంలో చాలా రకాల సమస్యలు ఉండొచ్చు.వాటిని ఎదుర్కోవడం కూడా నేర్చుకుంటూనే ఉంటాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం. మీరు ఎంత ప్రయత్నించినా, ఎల్లప్పుడూ సమస్యలు ఉంటాయి. కానీ సమస్య నుంచి బయటపడటం సాధ్యం కాదు. ప్రయత్నిస్తే కచ్చితంగా సమస్య నుంచి
కొడుకు 12 ఏళ్లుగా పింఛన్(Pension) నొక్కేస్తున్నాడు. 2001లో కిరీటి చనిపోయాడు. అయితే ఆ ఏడాదే నకిలీ డాక్యుమెంట్ల(Fake Documents)ను క్రియేట్ చేసిన శౌరయ్య తన తండ్రి బతికే ఉన్నాడని అధికారులను నమ్మించాడు.
ప్రతి కథ అందరికీ నచ్చాలని లేదు. ఓ హీరో చేయాల్సిన సినిమాను.. మరో హీరో చేయడం ఇండస్ట్రీలో కామన్. ఇప్పుడు బాలయ్య విషయంలోను ఇదే జరగబోతోంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ రిజెక్ట్ చేసిన కథతో.. బాలయ్యను ఇంప్రెస్ చేసి.. అనౌన్స్మెంట్కు రెడీ అవుతున్నాడట బాబీ.