ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పట్టణాల్లోనే నివసించాలని ఆశపడుతున్నారు. పల్లెల్లోని మట్టివాసననను ఎవరూ ఆస్వాదించడం లేదు. పట్టణాల్లోని సౌకర్యాలకు బానిసలుగా మారుతున్నారు. ఇదంతా పిల్లలు, యుక్త వయసువారి ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందా? అసలు పిల్లల ఆరో
ఒకేసారి ఇద్దరు సేమ్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీలకు భారీ డిమాండ్ ఉంది. అలాగే సీనియర్ బ్యూటీ పూజా హెగ్డేకు వరుస ఫ్లాపులు వస్తున్నా.. మహేష్తో ఛాన్స్ అందుకుం
కాలింగ్ సహస్త్ర సినిమా హీరో సుధీర్ మాట్లాడుతూ మూడేళ్ల కష్టమే ఈ సినిమా అని, చాలా స్ట్రగుల్స్ దాటి ఈ స్టేజ్కు వచ్చినట్లు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సినిమా చేసిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
చూడ్డానికి చాలా క్యూట్గా ఉంటుంది. ఇది కదా హీరోయిన్ మెటీరియల్ అనేలా.. ఫిజికల్ స్ట్రక్చర్ ఓ రేంజ్లో ఉంటుంది. అమ్మడి అందానికి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలగాల్సింది. అయితే అందం ఉన్నప్పటికీ.. అమ్మడికి అదృష్టం మాత్రం కలిసి రాలేదు. అందుకే ఆ క్య
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అయినా కూడా ఈ స్టార్ డైరెక్టర్కు ఒకే ఒక్కడు విలన్గా మారాడు. శంకర్కే కాదు.. రామ్ చరణ్, కమల్ హాసన్ విలన్ కూడా అతనే.
నారా లోకేష్ పాదయాత్రలో కోడిగుడ్ల దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు సెల్పీ ఇవ్వనందుకే కోడిగుడ్ల దాడి చేసినట్లు నిందితులు తెలిపారు.
ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) ఆదిపురుష్ సినిమా(Adipurush Movie)కు సంబంధించి పది వేల టికెట్స్ ను ఫ్రీగా డొనేట్ చేస్తున్నట్లు తెలిపాడు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు ఆదిపురుష్ టికెట్లను డొనేట్ చేస్తున