ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2023లో టీమిండియా తడబడింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 296 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ 173 పరుగుల వెనకంజలో ఉంది.
ఓ బాలుడు రెస్టారెంట్లో చేసిన పని వల్ల ఆ రెస్టారెంట్కి రూ.946 కోట్లు నష్టం వచ్చింది. ప్రస్తుతం ఆ బాలుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ ట్రెండింగ్ వార్ ఏదంటే.. అనసూయ, విజయ్ దేవరకొండదే అని చెప్పొచ్చు. గత కొంత కాలంగా రౌడీ ఫ్యాన్స్, అనసూయ మధ్య కోల్డ్ వార్ జరుగుతునే ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా.. ఇండైరెక్ట్గా అనసూయ ఏదో ఒక పోస్ట్ చేయడం.. దానికి కౌంటర్గా రౌడీ ఫ్యాన్స్ ఆమ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' పై రోజు రోజుకి అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా కోసం బడా బడా స్టార్ హీరోలంతా రంగంలోకి దిగుతున్నారు. వేలకు వేలే టికెట్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలు ఆదిపురు
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ గురించి ఏపీ సీఎంవో స్పందించింది. డాక్యుమెంట్ ప్రక్రియ పూర్తి చేసి ఆర్థిక సాయం అందిస్తామని సీఎంవో అధికారి తెలిపారు.
గతంలో కంటే ఇప్పుడు మధుమేహం బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో ఆరోగ్య సమస్యలు(Health Problems) ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయని, ఆరోగ్య విధానాల్లో తగిన మార్పు తీసుకురావాలని పరిశోధకులు హెచ్చరించారు.
పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన 'లైగర్' సినిమా.. ఎంత పెద్ద డిజాస్టర్గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా వివాదం కొనసాగుతునే ఉంది. ఈ సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ పూరి పై కాస్త గట్టిగానే పడింది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ మా
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) డబ్ల్యూటీసీ ఫైనల్స్(WTC Finals)కు వ్యాఖ్యతగా ఉన్నారు. ఈ సందర్భంగా టీమిండియాను ఉద్దేశించి ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
జరిగితే జూన్ 16న బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన జరగాలి.. లేదంటే ఆ రోజు పెద్ద గుణపాఠమే అవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్.. మరో వారం రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం మూవీ లవర్స్ చూపు మొత్తం 'ఆదిపురుష్' మీదే ఉంది. తాజాగా ఈ