2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ అవతరించింది. దీంతో టీమిండియా రూ.19 కోట్ల 52 లక్షల భారీ ప్రైజ్ మనీ అందుకుంది. రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ రూ.9 కోట్ల 76 లక్షలు పొందింది. సెమీస్లో ఓడిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు దాదాపు రూ.4.87 కోట్లు అందుకున్నాయి. గత సీజన్తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీ 53 శాతం పెరిగింది.