SRD: ప్యారా నగర్ రైతులతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఇప్పుడు గుర్తుకు వచ్చాను అని ప్యారా నగర్ రైతులతో ఎమ్మెల్యే మాట్లాడటం సరికాదని చెప్పారు. ఆందోళనతో ఉన్న రైతులతో మాట్లాడే విధానం సరికాదని పేర్కొన్నారు.