టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాణించిన మిల్కీ బ్యూటీ తమన్నా. ఆమె గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఆమె విజయ్ అనే నటుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. కాగా, ఇటీవల అతనితో తనకు ఉన్న రిలేషన్ ని ఆమె కన్ఫామ్ చేశారు.
ఏపీలో కొత్త సబ్ డిస్ట్రిక్ట్లను ఏర్పాటు చేస్తూ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీలో భూముల రీసర్వే, రిజిస్ట్రేషన్ సేవల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
కన్నడ నుంచి ఒక చిన్న సినిమాగా వచ్చిన కాంతార బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. కెజియఫ్ తర్వాత హోంబలే ఫిలింస్కు భారీ విజయాన్ని ఇచ్చింది. కేవలం 16 కోట్లకు అటు ఇటు బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా కలెక్ష
జూన్ 30వ తేది నుంచి పోడు భూముల పట్టా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పట్టాల పంపిణీ సాగనుంది.
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నారు. బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు చేస్తున్నారు. ఈ సినిమాల్లో అన్నింటికంటే చివరగా షూటింగ్ మొదలై.. అన్నింటికంటే ముందే థియేటర్లోకి రాబోతోంది 'బ్రో' మూవీ. జూలై 28న 'బ్రో' స
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు రోజుల పాటు ఆయన్ని పోలీసులు విచారించారు. విచారణలో ఆయన మొత్తం 12 మంది పేర్లను బయటపెట్టారు. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలలో టెన్షన్ మొదలైంది.
ఒక హీరో కోసం రెడీ చేసిన కథ మరో హీరో చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. హీరోలకు కథ నచ్చకపోవడం వల్ల మారడం, లేదా కారణం ఏదైనా ఒక హీరో చేతి నుంచి మరో హీరో కథలు మారుతూనే ఉంటాయి. తాజాగా అల్లు అర్జున్ చేయాల్సిన ఓ సినిమా నితిని చెంతకు చేరింది.
నేటి కార్పొరేట్ రోజుల్లో ఉద్యోగాలు చేసే చాలా మంది తమ పిల్లల్ని ప్రీ స్కూల్స్ లో పడేసి వెళ్తున్నారు. అయితే ఆ స్కూల్స్ జరిగే విషయాలను, పరిస్థితులను మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ బాలుడు మరో బాలుడ్ని చితక బాదిన వీడియో నెట్టింట వైరల్ అవుతో
కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలు, నటి ఖుష్బూ..తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఫోటో షేర్ చేశారు. త్వరలోనే కోలుకుని అందరి ముందుకు వస్తానని ట్వీట్ చేశారు.