తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు సూచనలు చేసింది. మెట్ల మార్గంలో నడిచి వెళ్లే భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్లాలని తెలిపింది. అలాగే మెట్లమార్గంలో జంతువులు తిరిగే చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
పాట్నాలో విపక్ష నేతలు భేటీ అయ్యారు. రాబోవు ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో విపక్ష పార్టీల ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీ పాలనా తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాకేష్ మాస్టర్ తనయుడు చరణ్ తేజ్ మీడియాతో మాట్లాడారు. తన తండ్రిని యూట్యూబ్ ఛానెల్స్ తమ స్వార్థానికి వాడుకున్నాయని, ఇకనైనా తన కుటుంబాన్ని, తనను అల్లరి పాలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ కష్టాల గురించి వీడియోలు తీసి, తమను ఇబ్బందుల పాలు చే
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతు పవనాలు రాష్ట్రం అంతటా వ్యాపించడం వల్ల పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
హీరోయిన్ రష్మికను తన మేనేజర్ మోసం చేసి రూ.80 లక్షలు కాజేసినట్లు వస్తున్న వార్తలపై రష్మిక స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ అసత్యమని, వాటిని నమ్మొద్దని తెలిపారు.
తిరుమలలో ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. బాలుడిపై దాడి చేసి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న పోలీసులు గట్టిగా కేకలు వేశారు. పోలీసుల కేకలకు భయపడిన చిరుత ఆ బాలుడిని అక్కడే వదిలేసి పారిపోయింది. తిరుమలలో నడకదారి మార్గం 7వ మైలు వద
టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ నటించిన స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడుదలకు సిద్ధమైంది. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాల చుట్టూ ఈ మూవీ కథాంశం సాగుతుంది. తాజాగా స్పై మూవీ ట్రైలర్(SPY Trailer) లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. క్షణం, గూఢచారి, ఎవరు సి
దళపతి విజయ్ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా లియో. తాజాగా విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
గర్భధారణ సమయంలో కొందరికి ఆకలి వేయదు. ఇది పెద్ద సమస్య కాదు. చాలా మందిలో కనిపించేదే. ఇది చాలా సర్వ సాధారణం. ఈ సమయంలో, స్త్రీలు వికారం, అనోరెక్సియా , అనేక ఇతర సమస్యలను కలిగి ఉంటారు, దీని కారణంగా వారు తక్కువ తింటారు. ఇలాంటి పరిస్థితిలో పిల్లలకు పోషకా
హీరో ప్రియదర్శి చేతుల మీదుగా 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ 'ఆహా' వేదిక ఈ వెబ్ సిరీస్ జూన్ 30వ తేది నుంచి స్ట్రీమింగ్ కానుంది.