రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎవరూ క్రియేట్ చేశారు.? ఏ యూఆర్ఎల్ నుంచి వీడియో అప్ లోడ్ అయ్యిందనే సమాచారం ఇవ్వాలని ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాకు ఢిల్లీ పోలీసులు లేఖ రాశారు.
వరల్డ్ కప్లో ఆసీస్ వరుసగా ఏడో విజయాన్ని నమోదుచేసింది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో కంగారులు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ మాటే మరిచారని ప్రధాని మోడీ విమర్శించారు. పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆయన ప్రసంగించారు.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఓ కంపెనీ రోబోను సీఈవోగా నియమించింది. ఆ రోబో పేరు మికా అని, అది 24 గంటలు పనిచేస్తూనే ఉంటుందని కంపెనీ హెడ్ డేవిడ్ హాన్సన్ ప్రకటించారు. రోబోను సీఈవోగా ప్రకటించడంపై ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో ఈ చర
తాజాగా ఓ అభిమానికి చెందిన నూతన బీఎండబ్ల్యూ కారుపై మహేంద్ర సింగ్ ధోనీ ఆటో గ్రాఫ్ పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.