అయోధ్యలో దీపోత్సవం వేడుకగా సాగింది. ఈ దీపోత్సవంలో 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించి గిన్నిస్ రికార్డు సాధించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్కు గిన్నిస్ ప్రతినిధులు సర్టిఫికెట్ను అందించారు.
రజినీ కాంత్ నటిస్తున్న తాజా చిత్రం లాల్ సలామ్ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ మూవీకి దర్శకత్వం వహిస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్పై ఢిల్లీ పెద్దలు కుట్ర పన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దేశ రాజకీయాల్లోకి రాకుండా మోడీ, రాహుల్ గాంధీ కలిసి అడ్డుకుంటున్నారని విరుచుకుపడ్డారు.
తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవ్వరూ కాలింగ్ బెల్ కొట్టినా వారెవరో తెలుసుకుని తలుపులు తీయాలని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వా
ఏపీ మంత్రి బొత్సకు బైపాస్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరో నెల రోజుల పాటు బొత్స సత్యనారాయణను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
దీపావళి అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమైన పండగ. ఈ శుభదినం రోజు పూజ చేసేవారు కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
తెలంగాణలో ఇకపై వార్తా సంస్థల్లో రాజకీయ ప్రకటనలను నిలిపివేయాలని సీఈవో స్పష్టంచేశారు. నేతలు, అభ్యర్థులు నిబంధనలను అతిక్రమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.