మహారాష్ట్రలోని నాగ్పుర్లో ఘోరం జరిగింది. దీపావళికి బోనస్ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు ధాబా వర్కర్లు తమ యజమానిని కిరాతకంగా చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
అమీర్పేట్, పాతబస్తీల్లో ఈ తెల్లవారుజామున రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అమీర్పేట్ పరిధిలోని మధురానగర్లోగల ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
వన్డే వరల్డ్ కప్-2023లో భారత్ గెలుపు జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ లీగ్లో వరుసగా ఎనిమిది మ్యాచులు గెలిచిన టీమిండియా ఆదివారం పసికూన నెదర్లాండ్స్ పై ఘన విజయం సాధించింది
యమునోత్రి జాతీయ రహదారిలో నిర్మిస్తున్న సొరంగంలో కొంత భాగం ఒక్కసారిగా కూలింది. ఆ సొరంగం శిథిలాల కింద 40 మంది చిక్కుకుని ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది వారిని రక్షించే ప్రయత్నం చేస్తోంది.
నేటి వరల్డ్ కప్ మ్యాచ్లో నెదర్లాండ్స్ జట్టుతో టీమిండియా తలపడుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు రికార్డులు బద్దలు కొట్టాడు. అత్యధిక సిక్స్లు కొట్టిన కెప్టెన్గా, ఒకే ఏడాదిలో అత్యధిక సిక్స్లు బాదిన క్రికెటర్గా ర
ఓ వ్యక్తి తన బైక్పై ఆవును కూర్చోబెట్టుకుని బైక్ రైడింగ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆవు ఆ బైక్పై కుదురులా అలా ఎలా కూర్చుందని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ శివార్లలోని ఓ ఫామ్ హౌస్లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసి పలువురిని అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో బిగ్బాస్ స్టార్లు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతల పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.