అతిథ్యరంగ దిగ్గజం, ఒబెరాయ్ గ్రూప్ గౌరవ చైర్మన్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ మంగళవారం ఉదయం మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 94. మంగళవారం ఉదయం ఆయన కన్నుమూసినట్లు ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ కి ఆరోగ్య నెట్వర్క్ ఆసుపత్రులు లేఖ రాశాయి. బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 27 నుంచి ఆరోగ్యశ్రీ క్రింద వైద్య సేవలు నిలిపివేస్తామని హాస్పిటల్స్ తేల్చిచెప్పాయి. రూ.1000 కోట్ల బకాయిలు చెల్లించలేదని ఆసుపత్రులు పేర్కొన్న
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కూతురు కూడా ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి. కట్నం తీసుకొని రావాలని వేధించగా.. తమ్ముని వద్దకు వెళ్లింది. ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పి.. వచ్చిన తర్వాత భార్యతో గొడవ పడ్డాడు. ఆవేశంలో చేయి చేసుకొని
అచ్చంపేట ఎమ్మెల్యే (Achampet MLA), బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వలబాలరాజు (MLA Guvvala Balaraju)పై వరుస దాడులు జరుగుతున్నాయి.మతిస్థిమితంలేని వ్యక్తి మట్టిపెళ్ల విసిరాడు. అయితే బాలరాజు అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమయ్యారు.
ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఓ పని వార్తల్లో నిలిచింది. కొరడాతో కొట్టుకుని భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే ఈ కొరడా దెబ్బలు ఎందుకు కొట్టుకున్నారో ఆయన స్పష్టం చేశారు.
నవంబర్ 10వ తేదితో తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇకపోతే నేడు వాటిని ఈసీ పరిశీలించింది. 5563 అప్లికేషన్లు రాగా అందులో 2444 అప్లికేషన్లను మాత్రమే ఈసీ ఆమోదించింది. 594 మంది అప్లికేషన్లను ఈసీ రిజెక్ట్ చేసింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పరాయి రాష్ట్రం నుంచి వచ్చి డబ్బులు చల్లినంత మాత్రన ఎన్నికల్లో గెలవలేరన్నారు. షర్మిల తనపై పగబట్టిందని, నర్సంపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని గెలిప