ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్లాది మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ వ్యాధికి చికిత్స లేదు, కానీ సరైన ఆహారపు అలవాట్లు, ఆహారాన్ని నిర్వహించినట్లయితే ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్మకు పాల్పడిన నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించింది. 110 రోజులు పాటు వాదనలు విన్న కోర్టు బాలల దినోత్సవం రోజున తీర్పును వెలవరించింది. కోర్టు తీర్పుపై నెటజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి ఉరిశ
పదేళ్ల పిల్లాడి ఫేవరెట్ లీడర్ బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రాజా సింగ్ అట.. ఓ ఇంటర్వ్యూలో చెప్పగా.. వీడియో చూసిన రాజా సింగ్.. ఆ పిల్లాడిని తనకు ఎవరైనా కల్పించాలని కోరారు.
ఇందుకోసం ఇజ్రాయెల్ ముందు ప్రత్యేక షరతు పెట్టింది. ఐదు రోజుల కాల్పుల విరమణ తర్వాత 70 మంది బందీలను విడుదల చేస్తామని హమాస్ చెబుతోంది. అల్ కస్సామ్ బ్రిగేడ్ ఈ ప్రతిపాదనను ఇజ్రాయెల్ ముందు ఉంచింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వ తేదీన జరగనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి రాజకీయ పార్టీలు సాధారణంగా అనేక రకాల వాగ్దానాలు చేస్తాయి.
కీర్తి సురేష్ అనే పేరు వినగానే అందరికీ ‘మహానటి’ సినిమా గుర్తొస్తుంది. ఈ మహానటి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అప్పుడే పదేళ్లు అయ్యింది. చిన్నప్పటి నుంచే ఆర్టిస్ట్ అయిన కీర్తి మలయాళ సినిమా ‘గీతాంజలి’తో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది
టాలీవుడ్ పరిశ్రమ అంతా ఒకే చోట కలిస్తే ఆ సందడి ఎలా ఉంటుందో మెగా కుటుంబంలో ఈ ఏడాది దీపావళి వేడుకలు అంత సంబరంగా జరిగాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్జీఆర్లు కుటుంబ సమేతంగా చరణ్ అతిథ్యాన్ని స్వీకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్