ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తున్నారు. అలాగే బాలీవుడ్లో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ 'వార్2' కమిట్ అవగా.. ఇప్పుడు చరణ్ 'ధూమ్ 4'లో నటించే
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సలార్ దూసుకుపోతోంది. వారం రోజుల్లో 500 కోట్లు రాబట్టి ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తోంది సలార్. ఇక ఇప్పుడు కల్కి ట్రైలర్ అప్టేట్ ఇచ్చాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. కానీ 93 రోజులు అని చెప్పడమే అనుమానలకు దారి తీస్తోంద
సంక్రాంతి సీజన్ను టార్గెట్ చేస్తూ.. మహేష్ బాబు, రవితేజ, వెంకటేష్, నాగార్జున బాక్సాఫీస్ దగ్గర పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సీనియర్ హీరోలతో యంగ్ హీరో తేజ సజ్జా 'హనుమాన్'గా వస్తున్నాడు.
భారత సంతతికి చెందిని ఓ సంపన్న కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి షో ప్రేక్షకులకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరూ షో నుండి జ్ఞానాన్ని పొందడమే కాకుండా, బిగ్ బి తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి వారితో చర్చిస్తారు.
నందమూరి కళ్యాణ్ రామ్ కూడా సీక్వెల్స్ బాట పట్టాడు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్.. తాజాగా మరో సీక్వెల్ ప్రకటించాడు. మరి ఈ రెండింటిలో ఏది ఫస్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అక్కినేని నాగార్జున, అమల దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
తమిళిపై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని.. సొంత రాష్ట్రం తమిళినాడు నుంచి ఆమె పోటీ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. ఈక్రమంలో గవర్నర్ స్పందించారు.
తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమాలు మొదలైయ్యాయి. గురువారం నుంచి అభయహస్తం దరఖాస్తులను అధికారులు స్టార్ట్ చేశారు. కొంతమంది దీన్ని ఆసరాగా భావించి అభయహస్తం దరఖాస్తులను అమ్ముతున్నారు. ఈ అమ్మకంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధ