సుడిగాలి సుధీర్, రష్మీ జోడీ ఎప్పటికీ హాట్ టాపికే. జబర్దస్త్ షో అయినా, మరో షో అయినా.. ఈ ఇద్దరి పెళ్లి ప్రస్థావన లేకుండా.. షో కంప్లీట్ అవడం కష్టం. షో నిర్వాహకులు కూడా దీన్నే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు రష్మీ వేరు వాడితో పెళ్లి పీటలెక్
ఇక హీరోయిన్గా త్రిష పనైపోయింది.. అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది అమ్మడు. దాంతో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది అమ్మడు. ఇక ఇప్పుడు దాదాపు 13 ఏళ్ల తర్వాత బంపర్ ఆఫర్ కొట్టేసినట్టుగా చెబుతున్నారు.
ఆ హీరో జాతకం ఇలా ఉంటుంది.. ఈ హీరోయిన్ భవిష్యత్తు అలా ఉంటుంది.. అంటూ సెలబ్రిటీస్ గురించి చెబుతూ తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు వేణు స్వామి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టుకలో దోషం ఉందని చెప్పి షాక్ ఇచ్చాడు.
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది. మరిన్ని కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఎక్స్ప్రెస్, రాజధాని AC, లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి.
రాను రాను.. గుంటూరు కారం సినిమా నెగెటివ్ వైబ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. అసలు మహేష్ బాబు రేంజ్ ఏంది? త్రివిక్రమ్, తమన్, రామ జోగయ్య శాస్త్రి చేస్తున్న పనేంటి? అనేదే, ఇప్పుడు ఫ్యాన్స్ను తెగ వేదిస్తోంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనౌన్స్మెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? అంటే, అది రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ నుంచి లేటెస్ట్ సాలిడ్ బజ్ ఒకటి వైరల్గా మారింది.
అసలు ఇది.. మహేష్ బాబు రేంజ్ సాంగేనా? బాబు నుంచి ఇలాంటి సాంగ్ ఒకటి వస్తుందా? అని అభిమానులు అస్సలు ఊహించలేదు. ఆ కుర్చీని మడబెట్టి.. అంటూ షాక్ ఇచ్చాడు మహేష్. తాజాగా గుంటూరు కారం నుంచి థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేయగా.. వైరల్గా మారింది.
ఎట్టకేలకు ప్రభాస్, మారుతి ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ డేట్కు ముహూర్తం ఫిక్స్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చేశాడు డార్లింగ్.