KMR: రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారీక్ అన్సారీ ఈనెల 24న జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం కలెక్టరేట్లో కలెక్టర్తో కలిసి మైనార్టీ సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్రతో భేట
కృష్ణా: మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని వాసవి భవన్లో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి డా. కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో APSRTC ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిస
WGL: వరంగల్ జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి కాగా 6వ నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీ కోసం గురుకుల ప్రవేశ పరీక్షలు ఆదివారం 9 కేంద్రాలలో ప్రశాంతంగా నిర్వహించినట్లు DCO పి. అపర్ణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3,933 మంది విద్యార్థులు దరఖాస్తు చే
BDK: చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ లలిత ప్రజల సౌకర్యార్థం మంచినీటికి శాశ్వత పరిష్కారం చూపించారు. ఆదివారం గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు మంచినీటికి కొత్త పైపులైన్లు వేయించారు. వారు మాట్లాడుతూ.. రానున్న ఎండాకాలం దృశ్య నీటి ఎద్దడ
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ గోపాలపురం పరిధిలోని పలు కాలనీలలో రూ. 4.5 కోట్ల నిధులతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ గు
AP: శ్రీకాళహస్తిలో కూటమి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. YCP MLAలు, MLCలు రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. YCP హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని MLA బొజ్జల సుధీర్ పేర్కొన్నారు. లడ్డూలోనే ఇంత స్కామ్ జరిగిందంటే ఇతర అంశాల్లో ఇంకెంత అవినీతి జరి
NZB: మగ్గిడి పాఠశాలలో 12 రోజులుగా సాగుతున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ఈ శిబిరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది బాలికలు, 14 మంది బాలురను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ కార్యదర్శి హనుమంత్ రెడ్డి తెలిపారు. వీరు ఈనె
NRPT: మక్తల్ మండలం మంథన్గోడ్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కీళ్ల నొప్పులు, పక్షవాతం, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు నిపుణులైన డాక్టర్లు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సర్పంచ్ రాజేందర్ గౌడ్ సమక్షంలో జరిగిన ఈ శిబిరానికి గ
శ్రీకాకుళంలోని బలగమెట్టు సమీపంలో మున్సిపల్ కమిషనర్ కూర్మారావు ఆధ్వర్యంలో ఆదివారం “హ్యాపీ సండే” కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. నగరాభివృద్ధి, ప్రజల ఆరోగ్యం కోసం శ్రమిస్తున్న మున్సిపల్ అధికారుల మానసిక ప్రశాంతత కల్పించాలనే ఉద్దేశం
TG: మూసీ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్రావు, BRS నేతలు విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ MLC బల్మూరి వెంకట్ విమర్శించారు. మూసీ నదిని ప్రక్షాళన చేయడం వాళ్లకు ఇష్టం లేదన్నారు. మూసీ పరివాహక ప్రాంతం శుభ్రపడితే HYD ప్రజలు ఎప్పటికీ CM రేవంత్ను గుర్త