SKLM: రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నుంచి ఆమదలవలస రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ప్రజల సౌకర్యార్థం చేపట్టిన ఈ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురా
వెస్టిండీస్తో జరుగుతున్న కీలక పోరులో టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మ చెత్త ఫీల్డింగ్ చేశాడు. బుమ్రా బౌలింగ్లో చేతిలో పడిన క్యాచ్ను మిస్ చేశాడు. రోస్టన్ ఛేజ్ (15*) ఇచ్చిన సులువైన క్యాచ్ నేలపాలు చేశాడు. దీంతో వికెట్ లేకుండానే పవర్ప్లే
GNTR: పొన్నూరు మండలం వెల్లలూరు టీడీపీ అధ్యక్షుడు గణిపిశెట్టి రామకృష్ణ మాతృమూర్తి లక్ష్మీ పద్మావతి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఫోన్లో గణిపిశెట్టి రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూత
MDCL: భవిష్యత్ యుద్ధ స్వభావం సాంకేతికత ఆధారంగా మారుతోందని ఎంసీఈఎంఈ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నీ పేర్కొన్నారు. సికింద్రాబాద్లోని ఎంసీఏఎంఈలో రోబోటిక్స్, అటానమస్ డ్రోన్ సిస్టమ్స్, సంకలిత తయారీపై రెండు రోజుల సెమినార్ నిర్వహించా
కరీంనగర్లోని తెలంగాణ వెటర్నరీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ జిల్లా వెటర్నరీ డాక్టర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉద్యోగ రీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ క్రీడల్లో పాల్గొనడం సిబ్బందిలో నూతనోత్సాహాన్ని నింపుతుందని ప
ELR: కోకో గింజలు కొనుగోలు కంపెనీలు ధర తగ్గించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరల పాలసీ ప్రకటించాలని, కంపెనీల మోసాలు అరికట్టాలని రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆదివారం డిమాండ్ చేశారు. కోకో గింజల
NRPT: జిల్లాలో ఇవాల్టి నుంచి ఈనెల 31 వరకు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతులు లేకుండా రాజకీయ పార్టీలు, యువజన, కార్మిక, విద్యార్థి, రైతు సంఘాల నేతలు ఎలాంటి నిరసన కార్యక్రమాలు, ధ
TG: భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమీక్ష నిర్వహించారు. రహదారులపై గుంతలను పూడ్చివేయాలని అధికారులకు సూచించారు. భక్తులకు నాణ్యమైన, తాజా లడ్డూలు ఇవ్వాలని పేర్కొన్నారు. వారం రోజుల ముందే పనులు పూర్తి చేయా
SRPT: నాగారం మండల కేంద్రంలో ప్రగతి నగర్ స్టేజ్ వద్ద ఆదివారం ఆగి ఉన్న హార్వెస్టర్ను ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. అనాజిపురంకు చెందిన కొల్లు యాదయ్య ద్విచక్ర వాహనంపై తిరుమలగిరి నుండి సూర్యాపేట వైపు వెళ్తుండగా ఈ దుర్
WNP: హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన సీఎం కప్ తైక్వాండో పోటీల్లో వనపర్తి జిల్లా కొత్తకోట విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. జిల్లా నుంచి పాల్గొన్న 27 మందిలో ఇద్దరు రజత, నలుగురు కాంస్య పతకాలు సాధించారు. విజే