ATP: పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ సరఫరాకు ఏర్పడిన ఆటంకాలను పరిష్కరించేందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో సమీక్షించారు. పౌరసరఫరాల శాఖ భవనంలో జరిగిన సమావేశంలో ఆయిల్ కంపెనీల ప్రతిన
NRML: గత ఆరు నెలలుగా సరైన విధి విధానాలు లేక లైసెన్సుడ్ సర్వేయర్ల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని జిల్లా లైసెన్సుడ్ సర్వేయర్ల కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం ఎమ్మెల్యే ఏలేటికి వినతి పత్రాన్ని అందజేశా
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని కుసుమరామయ్య ఉన్నత పాఠశాల, నెహ్రూ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాట
JGL: గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్ ఎంతో అవసరమని జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. శనివారం రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని వ్యాక్సినేషన్ సెంటర్ను ఆయన తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని విన
MNCL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వినోద్ కోరారు. శనివారం బెల్లంపల్లిలోని 23,16వ వార్డులలో డ్రైనేజీ పారిశుద్ధ్య పనులను పరిశీలించా
ASF: వాంకిడి మండలంలోని పాటగూడ గ్రామ BJP సర్పంచ్ సోయం శ్రీదేవి-సంజీవ్, ఉప సర్పంచ్ మెస్రం సీతారాం తన అనుచరులతో కలిసి BRS పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి వారందరికీ గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే చేస్తున్
AP: ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది సుమారు 10,060 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసింది. ఇందులో టీచర్, పోలీస్, గ్రూప్స్, యూనివర్సిటీ పోస్టులు ప్రధానంగా ఉన్నాయి. సీఎం చంద్రబాబుతో చర్చించిన త
MHBD: గూడూరు మండలం గన్యచకృ తండాకి చెందిన భార్యభర్తలు హైదరాబాదులో హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం వారి చిన్న కూతురు వసంతకు తెలియదు. విషయం తెలిస్తే ఈరోజు జరిగే పదో తరగతి పరీక్షపై ప్రభావం పడుతుందని స్థానికులు ఆమె దగ్గర విషయాన్ని దాచార
ADB: రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత ఆశన్న శనివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని ప్రస్తుత రా
WGL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణ పకృతి వనాన్ని నర్సంపేట మున్సిపల్ ఛైర్మన్ లక్ష్మీ రామానంద్ సందర్శించారు. ప్రకృతి వనాల ద్వారా పట్టణంలోని కాలుష్యాన్ని తగ్గించి ప్రజలకు స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదకరమైన వాతావరణా