VKB: మర్పల్లి మండలంలోని మజీద్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్పికర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ముస్లింలకు ఖర్జూర తినిపించి ఉపవాస దీక్షను విరమింప చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పవిత్ర ఉదవాసాలు ప్రజలందరికి మంచి జరిగేలా ఉండాలన
ATP: తాడిపత్రి రూరల్ పరిధిలోని ఆర్డీటీ కాలనీ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు ట్రాక్టర్ను బలంగా ఢీకొనడంతో ట్రాక్టర్ ఇంజన్ భాగాలు రెండుగా విడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని సేఫ్టీ బెలూన్లు (ఎయిర్ బ
ATP: కళ్యాణదుర్గంలోని ఆర్అండ్బీ డివిజనల్ కార్యాలయాన్ని శ్రీసత్యసాయి జిల్లాకు తరలించడం సరికాదని YCP జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజల సౌకర్యార్థం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని గుర్త
KKD: విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి సహకరించాలని ఆ శాఖ ఏఈ మాధురి కోరారు. జగ్గంపేట ఎస్సీ కాలనీలో మంగళవారం లైన్మెన్ శివప్రసాద్, సిబ్బందితో కలసి బకాయిలు ఉన్న ఇళ్లకు వెళ్లి వసూలు కార్యక్రమం చేపట్టారు. నెలలు తరబడి బిల్లులు చెల్లింపులు చేయని పల
KRNL: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నిర్వహించిన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. డోన్ గవర్నమెంట్, పత్తికొండ రాఘవేంద్ర డిగ్రీ కాలేజీల్లో జరుగుతున్న సెంటర్లలో ఒక్కొక్కరు చొప్పున డిబార్ అయ్యారు. అటు, డ
HYD: జలమండలి బస్తిబాట కార్యక్రమంలోభాగంగా గోల్కొండ జోన్ పరిధిలోని నానల్ నగర్ చౌరస్తావద్ద సీవరేజ్ మరమ్మతు పనులను MD అశోక్ రెడ్డి పరిశీలించారు. నానల్ నగర్-మెహదీపట్నం వైపుగాఉన్న మ్యాన్ హోళ్లను పరిశీలించారు. ఫుట్ పాత్ ఆనుకొని ఉన్న మ్యాన్ హోళ్లలోక
PLD: జిల్లావ్యాప్తంగా మంగళవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జనరల్ కోర్సుల్లో నమోదైన 16,088 మంది విద్యార్థులకు గాను 15,523 మంది హాజరయ్యారు. అలాగే వృత్తి విద్యా కోర్సుల్లో 950 మందికి గాను 880 మంది పరీక్ష రాశారు. మొదటి ర
TG: ప్రముఖ యూట్యూబర్ కోమలి(21) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మణికొండ చిత్రపురి కాలనీలోని తన మామ ఇంట్లో ఉంటున్న ఆమె, మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కోమలి గత మూడేళ్లుగా అఖిల్ రెడ్డి అనే మరో యూట్యూబర
కోనసీమ: వెలగపూడి సచివాలయంలో మంగళవారం శాసనసభ విరామ సమయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణలు మర్యాదపూర్వకంగా కలిశారు. మండపేట నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్క
MDCL: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం చుట్టూ BNS- 189 సెక్షన్ (IPC- 144) అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కేంద్రాల పరిధిలో సీ