➠ తిథి: బహుళ తదియ సా.5:24 వరకు తదుపరి చవితి ➠ నక్షత్రం: హస్త ఉ.9:18 వరకు, తదుపరి చిత్త ➠ శుభ సమయాలు: ఉ.6:16-8:36, ఉ.10:11-11:10, మ.1:19-సా.4:04, సా.5:02-5:48 వరకు ➠ రాహుకాలం: ఉ.10:30-12:00 వరకు ➠ యమగండం: మ.3:00-4:30 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ.8:37-9:24, మ.12:32-1:19 వరకు ➠ వర్జ్యం: సా.5:49-రా.7:32 వరకు ➠ అమృత ఘడియలు: తె.4:03 నుంచి 5:4
హిందూ మహాసముద్రంలో ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేయడం దురదృష్టకరమని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ‘ఇండియాలో నేవీ విన్యాసాల అనంతరం వెళ్తున్న షిప్పై దాడి చేశారు. వాళ్లు మన అతిథులు. ఈ వ్యవహారంలో మన దేశాన్నీ లాగుతున్నారు’ అని చెప్
AP: ప్రభుత్వం తనపై కుట్రపూరితంగానే దాడి చేసిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ పనిగట్టుకుని దాడి చేయించిందని, పార్టీలకతీతంగా కాపులు తనకు సంఘీభావం తెలిపారన్నారు. ఈ ఘటనతో కాపు కమ్యూనిటీలో ఒకరకమైన భావన ఏర్పడిందన్నారు. అదేంటో రాబ
కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. తెలంగాణకు శివప్రతాప్ శుక్లాను అపాయింట్ చేసింది. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. నాగాలాండ్ గవర్నర్గ
న్యూయార్క్, షికాగో, నెవార్క్ నుంచి ముంబై, ఢిల్లీకి వచ్చే విమాన టికెట్ల ధరలు పెరిగాయి. న్యూయార్క్ (జేఎఫ్కే విమానాశ్రయం) నుంచి ఢిల్లీకి వచ్చే విమానాల్లో ప్రస్తుతం రూ.1.34 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు ఉన్నాయి. సాధారణ రోజుల్లో రూ.45 వేల నుంచి రూ.లక్ష మ
కూతురితో జీవిస్తున్న భార్యకు భరణం చెల్లించాలన్న ఆదేశాలు పాటించని భర్తకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రతి నెలా అతని జీతం నుంచి రూ.25 వేలను భార్య ఖాతాలో జమ చేయాలని ఉత్తర్వులిచ్చింది. అతను 2022 నుంచి భార్య నుంచి విడిగా ఉంటూ భరణం ఇవ్వట్లేదు. దీంతో
రైల్వే ప్రయాణికులకు భారత రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల మీదుగా రెండు రైళ్లు ప్రయాణించనున్నట్లు ప్రకటించింది. విశాఖ-కొల్లాం ఎక్స్ప్రెస్ ప్రతి మంగళవారం ఉ.8:20కి విశాఖలో బయలుదేరి మరుసటి రోజు మ.2:50కు కొల్లాం చేరుకుంటుంది. చర్ల
AP: మాజీ సీఎం జగన్పై పోరాడినప్పుడు కూడా తనపై దాడులు జరగలేదని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ‘నన్ను భూమిపై లేకుండా చేయాలన్న కుట్రలపై విచారణ చేయాలి. సీఎం చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నా. నన్ను అవమానిస్తే సహిస్తా.. క
HYD: సికింద్రాబాద్ ఆలుగడ్డ బావిలో తీవ్రమైన వేడి కారణంగా ఓ వ్యక్తి వడదెబ్బకు గురై కుప్పకూలిపోయాడు. 108 సిబ్బంది EMT స్వర్ణ, పైలట్ వెంకటేశ్ వెంటనే బాధితుడిని అంబులెన్స్లో ఎక్కించి ప్రాథమిక చికిత్స అందించారు. అంబులెన్స్లోనే వైద్య సహాయం అందిం