ELR: సేంద్రియ ఎరువుల వినియోగంతో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగంతో మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు, వంటనూనెలను రైతులు కలెక
గుంటూరులో మంగళవారం ముస్లిం సోదరుల కోసం వైసీపీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు వాయిదా పడింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాల్గొనాల్సిన ఈ కార్యక్రమం అనివార్య కారణా
NDL: పగిడ్యాల మండలంలోని బీరవోలు చెందిన లింగమ్మ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం ఆంజనేయనగర్లోని గాయిత్రి సంఘం సభ్యురాళ్లతో ఎపీఎం కళావతి సమావేశం నిర్వహించి గ్రూపు బుక్స్ పరిశీలించారు. అంతర్
కృష్ణా: చల్లపల్లి(M) నారాయణరావునగర్లో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలిక కడుపునొప్పితో స్కూలుకు వెళ్లకపోవడం, స్నానం చేయలేదని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై బాత్రూంలో చున్నీతో ఉరేసుకుంది. ఇది గమనించిన తల్లి ఆసుపత్రికి తరలి
PDPL: ధర్మారం మండలంలో ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న SSC పరీక్ష నిర్వహణకు 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంఈవో ప్రభాకర్ తెలిపారు. మొత్తం 710 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. 51 మంది ఇన్విజిలేటర్లు, ఐదుగురు చీఫ్ సూపరింట
TG: రాష్ట్రంలోని ఇంజినీరింగ్తో పాటు ఫార్మసీ, లా, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. అనేక కళాశాలలకు ఫీజు పెంచకపోవడంతో పాటు కొన్ని కళాశాలలకు ఇప్పటివరకు ఉన్న ఫీజునే తగ్గించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఈసారి ట్యూషన్&zwnj
SKLM: మెళియాపుట్టి జంక్షన్లో ఎస్సై మహమ్మద్ అమీర్ అలీ ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో రాజపురంకి చెందిన వ్యక్తి బ్యాగ్లో 14 మద్యం సీసాలు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. అతనిని అరెస్ట్ చేసి, కేసు న
VZM: మెంటాడ మండలంలో 11kv ఆండ్ర ఫీడర్ కొత్త బ్రేకర్ను సోమవారం ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు ఛార్జ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త బ్రేకర్ ఛార్ట్ చేయడంతో 120కి.మీ ఉన్నా లైన్ సుమారు సగానికి తగ్గిందని తెలిపారు. కొత్త బ్రేకర్ ఏర్పాటుతో ప్
W.G: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ- పంట నమోదు ప్రక్రియ పూర్తయ్యిందని ఏవో ఏ. జ్యోషిలా తెలిపారు. నరసాపురం మండలంలో 12 రైతు సేవా కేంద్రాల ద్వారా 9,302 ఎకరాల పంట నమోదు చేశామన్నారు. ఇందుకు సంబందించి 7,725 మంది రైతుల ఈ- కేవైసీ వేలిముద్రల సేకరణ పక్రియ ఈ నెల 14ల
KNR: కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై వెదిర గ్రామంలో సోమవారం రాత్రి ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు టీవీఎస్ ఎక్సెల్ బండిని ఢీకొట్టింది. ప్రమాదంలో బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిజామాబాద్ నుంచి కరీంన