WNP: జిల్లా ఉద్యోగులను టార్గెట్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సోమవారం దళిత విద్యార్థి సంఘాలు, మాదిగ జేఏసీ నాయకులు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత రెడ్డికి ఫిర్యాదు చేశారు. బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న ఇ
KRNL: KUDA అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. మంత్రాలయంలోని నాన్ లేఔట్ ప్లాట్లలో అనుమతులు లేకుండా సాగుతున్న నిర్మాణాలను పరిశీలించి నిర్మాణదారులను హెచ్చరించారు.
కర్నూలు: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేసి, కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద న్యాయవాదులు మానవహారం, ధర్నా నిర్వహించారు. విధి నిర్వహణలో ఉన్
BHNG: శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.7,50,785, కార్ పార్కింగ్తో రూ.2,18,00, VIP దర్శనాలతో రూ.2,40,000, బ్రేక్ దర్శనాలతో రూ.1,65,900, వ్రతాలతో రూ.1,06,000, కళ్యాణకట్ట రూ.65 వేలు, లీజులతో రూ. 2 లక
MLG: నాగర్కర్నూల్ జిల్లాలో రెండు నెలల పసిపాప మృతికి కారణమైన దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ దళితుల సేవా సంఘం జిల్లా కార్యదర్శి కోయల నర్సింహారావు డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయ
KMM: BJP రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు అక్రమ అరెస్టు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ సోమవారం నేలకొండపల్లి మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చే
WG: విశాఖపట్నంలో నిర్వహించిన 31వ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో మోగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రతిభ చాటారు. 9వ తరగతి చదువుతున్న ఆర్. వేణు అండర్-17 విభాగంలో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి బంగారు పతకం సాధించినట్లు వ్యాయామ ఉపాధ్య
NLG: అగ్రకుల దురహంకారంతో బీసీ కుటుంబానికి చెందిన వారిపై అమానుషంగా దాడి చేసి పసికందు మరణానికి కారణమైన వాళ్లపై హత్యకేసుతో పాటు నిందితులను అందరినీ వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ ఆధ్వర్యంలో బీసీ కమిషన
సూపర్-8 గ్రూప్-2లో భాగంగా పల్లెకెలె వేదికగా రేపు పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్లో శ్రీలంకపై గెలిచిన ఇంగ్లండ్, ఈ మ్యాచ్లోనూ గెలిస్తే దాదాపు సెమీస్కు చేరుకుంటుంది. మరోవైపు, తొలి మ్యాచ్ వర్షంతో రద్దు కావడంత
SRD: జిల్లా పోలీసులు రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్లో రాణించడం అభినందనీయమని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్లో విజేతలుగా నిలిచిన పోలీసు అధికారులను సోమవారం కార్యాలయంలో సన్మానించారు. మొత్తం జిల్లాకు 21 పతకాలు వచ్చిన