VZM: ఈ నెల 24 నుంచి చీపురుపల్లిలోని స్దానిక కస్పా వీధిలో వెలసిన శ్రీ సిర్లు ఎల్లమాంబ జాతర ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అనువంశిక ధర్మకర్త అడ్డూరి రామకృష్ణ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతరకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు పూర్తి చ
అన్నమయ్య: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా మోసపూరిత చర్యలకు పాల్పడుతోందని YCP మాజీ MLA శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. శనివారం రాయచోటిలోని YCP కార్యాలయంలో ఆయన మాట్గత వైసీపి ప్రభుత్వం 3.32 లక్షల అప్పు చేస్తే, టీడీపీ ప్రభుత్వం 20 నెలల్ల
కామారెడ్డి: బిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి బిక్కనూర్కు వస్తున్న ఆటో, బైక్ ఢీకొన్నాయి. స్థానికుల వివరాలు.. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి గాయాలైనట
NZB: TU పరిధిలో ఎల్ఎల్బీ ఐదవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు రేపటి నుంచి మార్చ్ 4 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 23, 25, 27 మార్చి 2, 4 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగను
PLD: పల్నాడు కలెక్టరేట్లో శనివారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని, మొక్కజొన్న రైతులకు మార్చి నెలాఖరు వరకు సాగు
ఆదిలాబాద్: కలెక్టరేట్తో పాటు అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రజలు చిన్నపాటి సమస్యల కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదన
AP: రాష్ట్రంలోని 17 వర్సిటీల్లో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీజీసెట్-2026కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆన్లైన్లో మార్చి 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సెట్ కన్వీనర్, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార
కృష్ణ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి పవన్ కళ్యాణ్కు కానుకగా ఇవ్వాలని జనసేన నేత చలమలశెట్టి రమేశ్ బాబు పిలుపునిచ్చారు. శనివారం బాపులపాడులో భారీగా చేరికలు జరగ్గా.. కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్ర
GNTR: ఫిరంగిపురం మండలం గుండాలపాడు సమీపంలోని రైస్ మిల్లు వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మునగపాడు గ్రామానికి చెందిన యడ్లపల్లి ప్రభుదాసు (24) తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, రాత్రి 9:30 గంటల సమయంలో బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసు
SRPT: పెన్పహాడ్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఏఈ శ్రీనివాస్ శనివారం తెలిపారు. మండల కేంద్రంతో పాటు దుబ్బతండా, పొట్లపహాడ్ గ్రామాలకు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు విద్యుత్కు అంతరాయం ఉంటుందన