TG: విద్యుత్ సమస్యలకు చెక్ పెట్టేందుకు TGSPDCL వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది. లేటెస్ట్ టెక్నాలజీతో వాట్సాప్ చాట్బాట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు ఫోన్లో 8712441912 నంబర్ను సేవ్ చేసుకుని, వాట్సాప్లో ‘హాయ్’ అని మ
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్య క్రమం నేటి నుంచి యధావిధిగా నిర్వహిస్తున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార
WGL: జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఖిలా WGLకు చెందిన కోల వెంకటేష్ (38) ద్విచక్ర వాహనంపై వరంగల్ మున్సిపాలిటీ వైపు వస్తుండగా, ఎదురుగా వచ్చిన టిప్పర్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష
ATP: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఓటమి ఎరుగని నేత జేసీ దివాకర్ రెడ్డి. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అనుచరులు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన, వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశా
NRPT: మక్తల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న సెకండ్ ఎడిషన్ సీఎం కప్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఆదివారం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఆయన క్రీడాకారులతో సరదాగా కబడ్డీ ఆడి అలరించారు. పురుషుల రంగారెడ్డి-గద్వాల్, మహిళల రంగా
W.G: నరసాపురంలోని 25వ వార్డు ఆదర్శనగర్కు చెందిన శ్రీశైలం హరి కనక సాయి(31) అనే యువకుడు మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున సాయి బైక్పై వెళ్తుండగా అంబేడ్కర్ విగ్రహం వద్ద బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్
NLG: నిడమనూరు ఫర్టిలైజర్ యాప్లో యూరియా బుకింగ్ ప్రారంభమైన క్షణాల్లోనే ‘నో స్టాక్’ అని వస్తుండటంతో రైతులు అయోమయం చెందుతున్నారు. గత నాలుగు విడతల్లో 1,872 బస్తాల యూరియా వచ్చినప్పటికీ, సాధారణ రైతులకు మాత్రం ఒక్క బస్తా కూడా దక్కడం లేదు. రోజుల తరబడ
TPT: జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రాత్రి సమయంలో పల్లె నిద్ర గ్రామసభలను నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో ఓటీపీ మోసాలు, ఫేక్ లింకులు, లోన్ యాప్ మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్ వంటి ఘటనల గురించి వివరించారు. సై
AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. IPS అధికారి సునీల్ నాయక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్లో ఆయనను గుంటూరు నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో సునీల్ నాయక్ను
NLG: దర్వేశీపురంలో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు ఆదివారం రాత్రి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఆలయ పూజారి నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం, మంగళహారతులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఈవో నాగిరెడ్డితో ప