KRNL: ఆదోనిని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. శుక్రవారం ప్రత్యేక జిల్లా హోదా ప్రకటించే వరకు తమ ఓటు వేయబోమని పలువురు గ్రామస్తులు హెచ్చరించారు. రానున్న సర్పంచ్, MPTC, ZPTC ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించారు. ఆదోనికి జిల్లా హోదా కల్
అనకాపల్లి కలెక్టరేట్లో శుక్రవారం ఉద్యోగుల సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ ఉద్యోగం నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల మూడవ శుక్రవారం గ్ర
PDPL: ఈనెల 17న హైదరాబాద్ దోమలగూడలో విద్యాశాఖ ఆధ్వర్యంలో CBSN విద్యార్థులకు నిర్వహించిన వివిధ క్రీడా పోటీలలో పెద్దపల్లి జిల్లాకు చెందిన 20 మంది క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్
గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కు నూతన ఛైర్మన్గా కుర్రా అప్పారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్ యార్డ్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంతకం చేసి పదవిని చేపట్టారు. “చిల్లి సిటీ ఆఫ్ ఇండియా”గా గుర్తింపు పొందిన మార్
ప్రకాశం: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను సమగ్రంగా పర్యవేక్షించాలని ఎంపీడీవో వీరభద్రాచారి సూచించారు. శుక్రవారం ఆయన కంభం పట్టణంలోని ఫ్యామిలీ సర్వేను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.పెండింగ్లో ఉన్న వివరాలను త్వరితగతిన పూర్తి చేసి,
TG: HYDలోని ఎల్బీనగర్ చట్నీస్ హోటల్ భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దానికి వినియోగదారులు, చుట్టుపక్కల ప్రజలు పరుగులు తీశారు. చట్నీస్ హోటల్ లోని ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి హోటల్ లో ముగ్గురు సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. గ
HNK: పరకాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలను ఎస్ఎఫ్ఐ నేతలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల పరి
KMR: రైతులు సంప్రదాయ పంటల నుంచి లాభసాటిగా ఉండే ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం పాల్వంచకు వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేస
AP: ఇండియా AI ఇంపార్ట్ సమ్మిట్ – 2026లో CM చంద్రబాబు పాల్గొన్నారు. కృతిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అంశంపై సమావేశం నిర్వహించారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, WEF CEO బోర్గే బ్రెండే హాజరయ్యారు. సమీప భవిష్యత్లో అమరావతి క్వాంటం వ్యాలీపై ప్రపంచమంతా మాట్
నెదర్లాండ్స్తో మ్యాచ్లో టీమిండియా తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేకపోయిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. మన టాప్ ఆర్డర్ బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్నట్లు ఆయన తెలిపాడు. ఇక బౌలింగ్లో చక్రవర్తి మరోసారి తన స్పిన్ మ్యాజిక్&z