గుంటూరు: పొన్నూరు మండలం వెల్లలూరులోని శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించిన వార్షిక మహోత్సవం, పొంగళ్ల నైవేద్య కార్యక్రమంలో ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. అమ్మవారికి నూతన వస్త్రాలు, పండ్లు సమర్పి
పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సుమారు 92% నీరు ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఇందులోని ‘లైకోపీన్’ రక్తపోటును తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పుచ్చకాయలో ఉండే విటమిన్ A, Cలు చర్మాన్ని కాంతివంతంగా,
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక ఏకలవ్య ఆదర్శ పాఠశాలలో ఆదివారం గురుకుల ప్రవేశ పరీక్షా ప్రశాంతంగా ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు తరలిరాగ.. పాఠశాల వద్ద రద్దీ ఏర్పడింది. విద్యార్థులకు అన్ని ఏర్పాట్లతో పరీక్షను నిర్వహించామని
TPT: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయడు, కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ను మర్యదపూర్వకంగా కలిసారు. మైక్రో ఇరిగేషన్ నిధుల విడుదలపై అచ్చెన్నాయడు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసారు. త్వరితగతిన మిగిలిన రూ.645 కోట్ల
HYD: బల్కంపేట్ రేణుకా ఎల్లమ్మ తల్లిని ఆదివారం సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. పలు రకాల పుష్పాలు, ఫలాలతో అమ్మవారిని అత్యంత సుందరంగా గర్భగుడిని తీర్చిదిద్దారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి, దీప ధూప నైవేద్యాలు సమర్పించి, మంగళహా
VKB: దోమ మండలం మల్లేపల్లిలో ఈ నెల 24, 25న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఆలయ కమిటీ తెలిపారు. 24న ధ్వజస్తంభ ప్రతిష్ఠ, ధ్వజారోహణ, ఆంజనేయస్వామి అభిషేకం, గణపతి, నరసింహస్వామి హోమం, మంగళహారతి, ప్రసాద వితరణ, ఊరేగింపు, సుప్రభాతం, అభిషే
CTR: సదుంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనను కలిశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారికి ఆయన సూచించారు. పలువురు తమ సమస్యలు విన్న
PPM: విజయనగరం తోటపాలెం ఎస్సీ కాలనీకి చెందిన అంబేద్కర్ వాది, బహుజననాయకులు బోక ఆంజనేయులు ఆదివారం విజయవాడజై భీమ్ రావు భారత్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జై బీమ్ పార్టీలో చేరారు. ఏపీ రాష్ట్ర జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు జాడ శ్రావణ్ కుమార్,
PDPL: మంథని మండలంలోని చిల్లపల్లి గ్రామంలోని సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర ఘటనలపైనా అవి నిర్ధారణలో సహాయం చేయలేవనే సమస్య తలెత్తింది. ప్రస్తుత పరిస్థితిలో కెమెరాలు నేలవైపు మళ్లీ
ADB: బోథ్ మండలంలోని కౌట గ్రామంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహి