సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేటతో పాటు పలు మండలాల్లో అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాత్రి ఒక్కసారిగా వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వేసవి మొదలై ఎం
KRNL: ఆలూరు నియోజకవర్గం ఆస్పరి పట్టణంలో మసాలా చిన్న లక్ష్మన్న అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి తనయుడు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బుసినే చంద్రశేఖర్ పార్థివ దేహానికి పూలమాల వేసి సోమవారం నివాళ
MBNR: జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జయప్రద సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఎస్పీ ఎంపీసీఎస్, బీఎస్పీ ఎంజెడ్ సి, బీఎస్పీ బీజెడ్ సి, బీకాం( సీఏ) కోర్సులు ఉన్నాయ
PLD: మాచర్ల పరిసర ప్రాంతాల బస్సు ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి మంగళవారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ బత్తుల వీరాస్వామి తెలిపారు. ప్రయాణికులు తమ గ్రామాలకు బస్సుల రాకపోకలు, సమయపాలన లేదా ఇతర ఫిర్యాదుల
ASF: పండుగలను మత సామరస్యంతో శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్లో రంజాన్ పండుగ సందర్భంగా శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రంజాన్ మాసమును ప్రజలు భక్తిశ్
NZB: అకాల వర్షాల కారణంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు పసుపు రైతులకు పలు సూచనలు చేశారు. మంగళవారం పసుపు వ్యాపార లావాదేవీలు మూసివేయనున్నట్లు తెలిపారు. యార్డులో సరైన స్థలం లేకపోవడంతో మంగళవారం పసుపు రైతులు ఎవరూ తీసుకురావద్దని సూచి
KMR: సీఎం కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో కామారెడ్డి జిల్లా జట్టు రన్నర్స్గా నిలిచింది. బీబీపేట్ మండలం తుజాల్పూర్కు చెందిన సుంకరి విష్ణు తేజగౌడ్ అద్భుత ప్రదర్శన చేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో రెండో బహుమతి సాధించిన జట్టును గ్రామస
NLG: కనగల్ మండలం ధర్వేశిపురంలో స్వయంభుగా వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు మంగళవారం భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయ పూజారి నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మంగళహారతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులు హాజ
TG: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలదే అని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. నిర్మాణ సమయంలోనే జరిగిన లోపాల వల్లే బ్యారేజీ దెబ్బతిందని తెలిపి
విశాఖ: ఏయూలో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహణపై అభ్యంతరాలతో పరిస్థితి వేడెక్కింది. పీస్ కమిటీ చర్చలతో తాత్కాలిక శాంతి నెలకొనగా, రెండు వర్గాలు వీసీకి ఆధారాలు సమర్పించాయి. శతాబ్ద