యాపిల్ ఫోన్లను లేదా ఆండ్రాయిడ్ ఫోన్లను వాడేవారికి భద్రత అనేది ఎప్పుడూ ప్రధానమైన విషయమే. దాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా జాతీయ భద్రతా సంస్థ(ఎస్ఎస్ఏ) కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే..?
భారత దేశ వ్యాప్తంగా మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఉదయం తొమ్మిది గంటల వరకు ఆధిక్యంలో ఉన్న ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం.
మనలో చాలా మంది శరీరానికి పోషకాహారం అందించేందుకు గుడ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఇలా రోజూ వీటిని తినడం వల్ల మంచిదేనా? ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా? ఈ విషయమై జరిగిన ఓ అధ్యయనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్ని రెండో స్థానానికి నెట్టి మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ మొదటి స్థానానికి ఎగబాకింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. పదండి చదివేద్దాం.
దిల్లీలోని ఓ ప్రైవేటు పెట్ హాస్పిటల్లో శునకానికి ఓ అరుదైన ఆపరేషన్ చేశారు. దాని శరీరాన్ని కోయకుండానే రక్త నాళం ద్వారా ఒక సాధనాన్ని పంపించి గుండె ఆపరేషన్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
గత కొంత కాలంగా రికార్డు హైయెస్ట్ ధరల్ని నమోదు చేసుకున్న వెండి, బంగారం క్రమంగా దిగివస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువతి ఒకరు అమెరికాలో కనిపించకుండా పోయారు. అక్కడి కాలిఫోర్నియా రాష్ట్రంలో చదువుకుంటున్నా ఆమె మే 28 నుంచి అదృశ్యమయ్యారు.
లైంగిక దాడి కేసులో అరెస్టైన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఇన్వెస్టిగేషన్ బృందానికి ఏమాత్రం సహకరించడం లేదని వార్తలు వెలువడుతున్నాయి. తనకేం తెలియదని కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని ఎంపీ చెబుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన
ద్వీప దేశం జపాన్ ను భూకంపం మరో సారి కుదిపేసింది. దీంతో అక్కడి ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే సునామీ ప్రమాదం ఏమీ లేదని స్థానిక అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ఎండ వేడి నుంచి ప్రజలకు కాస్త ఊరట లభించింది. వర్షాలు సైతం కొన్ని ప్రాంతాల్లో భారీగా కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.