హిమాలయాల్లోకి ట్రెక్కింగ్కి వెళ్లిన ఓ బెంగళూరు బృందంలో తొమ్మిది మంది దురదృష్టవశాత్తూ మృత్యు వాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న తరుణంలో ఐఏఎస్ అధికారుల నియామకంలోనూ కీలకమైన మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఏపీ కొత్త సీఎస్గా విజయానంద్ను నియమించనున్నారని వార్తలు వెలువడుతున్నాయి.
ప్రాసెసర్ల తయారీ కంపెనీ ఎన్విడియా యాపిల్ కంపెనీని వెనక్కి నెట్టింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన రెండో కంపెనీగా అవతరించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఉత్తర ప్రదేశ్లో గంగా నదిలో నివసించే ఓ ముసలి అనుకోకుండా బయటకు వచ్చేసింది. జనావాసాల్లో తిరుగాడింది. ఆ హడావిడికి అది మళ్లీ నదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అందుకు అడ్డం వచ్చిన రైలింగ్ని సైతం అది ఎక్కేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత ఏమైంద
ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంకాగా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
అరుణాచల్ ప్రదేశ్లోని ఓ లోయలో పరిశోధకులు అత్యంత అరుదైన నీలి చీమల జాతిని గుర్తించారు. ప్రపంచంలో ఉన్న చీమ జాతుల్లో ఇవి చాలా అరుదైనవని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ప్రధాన మంత్రిగా మోదీ మరోసారి అధికారంలోకి రావడం లాంఛనం అయ్యింది. ఈ క్రమంలో మోదీకి పలు దేశాధిపతుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఉదయాన్నే ఒకటి రెండు గ్లాసుల సబ్జా నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా రోజూ చేయడం వల్ల డయాబెటీస్ రాకుండా ఉంటుందట. ఇంకా ఈ నీటితో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన బాధ్యతను గుర్తు చేసుకున్నారు. వైసీపీ, జగన్ల మీదా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే..?