బంగారం, వెండిని కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి శుభవార్త. ఈ రెండు లోహాలు గత ఐదు రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
మంగళవారం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అత్యంత చిత్రమైన విజయాల గురించి తెలుసుకుందాం. ఒకరు 25 ఏళ్లకే ఎంపీ అయ్యారు.. మరొకరు 48 ఓట్ల తేడాతో గెలిచారు.. వారు ఎవరంటే?
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. దాని విడుదలకు సంబంధించిన డేట్ని మూవీ టీం వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
జగన్మోహన్ రెడ్డి చేతుల్లో కీలు బొమ్మగా మారి ఇష్టానుసారంగా సీఐడీ కేసులు పెట్టుకుంటూ వెళ్లిన సీఐడీ చీఫ్ సంజయ్ నెల రోజుల పాటు సెలవులపై విదేశాలకు వెళ్లిపోతున్నారు. దీంతో ప్రవర్తన చూసి విసిగిపోయిన చాలా మంది సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్త
చాలా మంది ఫోన్ను ఎక్కువగా వాడుతుంటారు. ఫలితంగా దాని బ్యాటరీ వేగంగా డ్రయిన్ అయిపోతుంది. అలా కాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు వైసీపీ అభర్థి రోజా. ఆమె ఈ సమయంలో తన ఎక్స్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన ట్వీట్ని చేశారు. అదేంటంటే...?
మంగళవారం ఎన్నికల ఫలితాలు తెలియనున్ననేపథ్యంలో కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారు సహా వైసీపీ అభ్యర్థులు చాలా మందికి ఆధిక్యం లేకపోవడంతో వారంతా కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకి తరలి వెళ్లిపోయే ఘటనలు కనిపిస
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని ఈసీ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ డే రోజు భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది.
హీరోయిన్ కృతి శెట్టి తాజా చిత్రం ‘మనమే’ ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉన్నారు. వీటిలో భాగంగా ఓ ఇంటర్య్వలో ఆమె మాట్లాడుతూ తాను రిలేషన్షిప్లో ఉన్నానంటూ తన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. మరి ఇంతకీ ఆమె ఈ విషయమై ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.