ఏపీ సీఎం చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు వంటివని చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు.
వినాయక చవితి పండుగ త్వరలో రానుంది. ఈ సందర్భంగా అందరూ మట్టి గణపతినే పూజించాలని జనసేన అధినేత, ఏపీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ హితవుపలికారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇసుక రవాణకు సంబంధించి తాత్కాలిక విధివిధానాలను ఇచ్చింది. 2019-2021 సంవత్సరాలకు సంబంధించిన విధానాలను రద్దు చేసింది. తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇసుకను వినియోగాదారులకు ఉచితంగా అందుబాటులో ఉంచాలని పేర్కొంది.
సోమవారం వైఎస్ఆర్ జయంతి. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిలలు కలిసి తండ్రికి నివాళులు అర్పిస్తారని తొలుత భావించారు. అయితే అందుకు షర్మిల నో చెప్పారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
పీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ విషయాల గురించి చర్చించుకున్నారో ప్రజలకు చెప్పాలని వైసీపీ నేత విజయసాయిరెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరినట్టయితే హైదరాబాద్ ఆదాయంలో ఏపీకి వాటా ఇవ్వాలని అడగడంలో నిజమెంతో తెలియాలని తెలిపారు.
నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు మొదటిసారి వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ గడ్డపై టీడీపీకు పునర్ వైభవం వస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ప్రజాభవన్లో భేటీ అయ్యారు. మొదట ప్రజాభవన్కు చేరుకున్న చంద్రబాబుకు.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాపై ప్రధానంగా చర్చించనున్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వరుసగా కేంద్రమంత్రులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్తో సమావేశమయ్యారు. ఏపీ ప్రధాన్యత గురించి వారితో చర్చంచారు.
మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికపై అనుచితంగా ప్రవర్తించిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసలు తెలిపారు. ఆయనపై ఇదివరకే పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఓ గ్రామంలో వింత దృష్యాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఊళ్లో ఎక్కడ చూసిన పసుపు-కుంకుమ, అన్నం, మంత్రించిన నిమ్మకాయలు కనిపిస్తున్నాయి. దీంతో 15 రోజుల నుంచి గ్రామస్తుతు జాగారం చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు మోడీతో బాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాల మీద చర్చసాగనుంది. అనంతరం కేంద్రంలోని వివిధ మంత్రులను చంద్రబాబు కలువనున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకు ఆయన ఇప్పటికే స్థలాలను కొనుక్కున్నారు.
కాకినాడ పర్యాటనలో భాగంగా జనసేన పవన్కల్యాణ్ బుధవారం సాయంత్ర పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆయన్ను అఖండ విజయంతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరి సమక్షంలో మరోసారి ప్రమాణస్వీకారం చేశారు.
తిరుమల తిరుపతి గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో స్వామివారికి నివేదించే ప్రసాదంలో పలు మార్పులు చేస్తున్నారని, సేంద్రియ బియ్యం వినియోగాన్ని ఆపుతున్నారని ఈ మేరకు టీటీడీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆలయ ఈవో స్పందించారు.
ప్రత్యేక హెదాఅనేది ముగిసిన అంశం అని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాబినెట్లో కూర్చొని తీర్యానిస్తే ప్రత్యేకహోదా రాదని మరోసారి చెప్పారు.