• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Breaking: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి

ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమిస్తూ బీజేపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.

July 4, 2023 / 03:58 PM IST

CM Jagan: ఒకరు వెన్నుపోటు వీరుడు.. మరొకరు ప్యాకేజీ సూరుడు: సీఎం జగన్

చిత్తూరులో అమూల్ డెయిరీ భూమి పూజ సందర్భంగా సీఎం జగన్ బహిరంగ సభలో ప్రసంగించారు. అలాగే వెల్లూర్ సీఎంసీకి పునాది రాయి వేయడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో కుట్రపూరిత కార్యక్రమాలు జరిగాయన్నారు.

July 4, 2023 / 03:25 PM IST

BJP: తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు మార్పు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజు(Somu Veerraju)ను తీసేశారు. పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి తనను తొలగిస్తున్నట్లు సోము వీర్రాజుకు జేపీ నడ్డా(jp nadda) ఫోన్ చేసి చెప్పారు. అయినప్పటికీ పార్టీలో ప్రత్యేక అవకాశం కల్పిస్తామని నడ్డా తెలిపారు. సాయంత్రం కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి(kishan reddy) నియామాకం. త్వరలో బండి సంజయ్(bandi sa...

July 4, 2023 / 04:04 PM IST

Roja: పవన్ ఇరిటేషన్ స్టార్..బాబు ఇమిటేషన్ స్టార్…జగన్ ఇన్స్పిరేషన్ స్టార్

పవన్ కళ్యాణ్ ఇరిటేషన్ స్టార్.. చంద్రబాబు ఇమిటేషన్ స్టార్... జగన్ ఇన్స్పిరేషన్ స్టార్ అని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు.

July 4, 2023 / 01:58 PM IST

Harirama Jogaiah: అసలు మీరు వైఎస్ రాజశేఖరరెడ్డికే పుట్టారా?

మీ నాన్న గారి హుందాతనంలో మీకు 10వ వంతు కూడా లేదని, అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోందని వైఎస్ జగన్ పై సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య ఘాటూ విమర్శలు గుప్పిస్తూ బహిరంగ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ పెళ్లళ్ల గురించి ప్రజలకు లేని ఇబ్బంది మీకెందుకు అంటు తీవ్ర విమర్షలు చేశారు.

July 4, 2023 / 12:51 PM IST

Jagan mohan reddy: రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నారైలు ఆర్థిక సాయం చేయాలి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(cm jagan mohan reddy) సోమవారం రాష్ట్ర అభివృద్ధికి ఎన్నారైలు సహకరించాలని కోరారు.

July 4, 2023 / 09:59 AM IST

Tomato Price: కొండెక్కిన టమాటా ధర.. కిలో రూ. 160

కొండెక్కిన టమాటా ధర. మధ్యప్రదేశ్ లో ఏకంగా కిలో రూ. 160 పలుకుతుంది.

July 3, 2023 / 05:42 PM IST

Heavy rains : తెలుగు రాష్ట్రాల్లో .. మూడ్రోజులు వర్షాలు

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతారవణ శాఖ చల్లని కబురు అందించింది.

July 3, 2023 / 04:11 PM IST

Nara Lokesh : బాడీ షేమింగ్ పై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నెల్లూరులో కొనసాగుతోంది.

July 3, 2023 / 03:26 PM IST

Tadepalli : రాష్ట్రానికి జగన్…గ్రామానికి మేమే : సర్పంచ్‌లు

తాడేపల్లిలోని పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయం ముట్టడికి రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది.

July 3, 2023 / 02:19 PM IST

Simhachalam Giri Pradakshina:లో లక్షలాదిగా పాల్గొన్న భక్తులు

సింహాచలం(Simhachalam) దిగువన ఆలయ రథాన్ని విశాఖపట్నం సీపీ త్రివిక్రమ్ వర్మ, సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి త్రినాథరావు జెండా ఊపి ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించగా..ఈ కార్యక్రమంలో భక్తులు(devotees) పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

July 3, 2023 / 10:31 AM IST

Plastic Free Day 2023: ప్లాస్టిక్ వాడకం నిషేదిద్దాం..భావితరాలను కాపాడుకుందాం

నేడు (జూలై 3) అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం(International Plastic Free Day). ప్లాస్టిక్ బ్యాగ్‌ల వినియోగాన్ని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా అవగహన కల్పించడమే దీని లక్ష్యం. ప్లాస్టిక్ సంచులు కిరాణా కొనుగోళ్లకు ఉపయోగకరమైన సౌలభ్యంలా అనిపించవచ్చు. కానీ అవి పర్యావరణంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతాయి. ప్లాస్టిక్ సంచులు కుళ్ళిపోవడానికి 700 సంవత్సరాలు పట్టవచ్చు.

July 3, 2023 / 10:07 AM IST

Vijayawada chennai: మధ్య వందేభారత్ ఎక్స్ ప్రైస్ ఈనెల 7న షురూ

ఏపీ వాసులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. రాష్ట్రానికి మరో వందేభారత్ ట్రైన్(Vande Bharat Express) వస్తుంది. విజయవాడ-చెన్నై(Vijayawada chennai )మధ్య ఈ ట్రైన్ రాకపోకలు కొనసాగించనుంది. దీనిని ఈనెల 7న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అయితే ఈ ట్రైన్ ఏయే ప్రాంతాల్లో ఆగుతుంది. జర్నీ షెడ్యూల్ వివరాలను మరో రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. భారతీయ రైల్వే ఈ ఏడాది చివరి నాటికి 75 వందేభారత్ రైళ్లను, రాబోయే మూడేళ్ల...

July 3, 2023 / 08:07 AM IST

Atchannaidu: పలాసలో దౌర్జన్యం..ప్రశ్నించిన వారిని అణచివేస్తున్నారు

మంత్రి సీదిరి అప్పలరాజు తన సొంత నియోజకవర్గమైన పలాసలో అక్రమాలు, దౌర్జన్యాలు చేయిస్తున్నారని టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu) ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అక్రమాలను ప్రశ్నించిన వారిని అణచివేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

July 3, 2023 / 07:52 AM IST

Viveka murder case: కీలక మలుపు..సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(Viveka murder case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

July 2, 2023 / 09:17 PM IST